సూత్రధారులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
SureshNaiduS (చర్చ | రచనలు) |
||
పంక్తి 23:
== కథ ==
హనుమద్దాసు(అక్కినేని నాగేశ్వరరావు), అతని బావమరిది రంగదాసు (మురళీ మోహన్) [[హరిదాసు]]ల కుటుంబానికి చెందిన వారు. హనుమద్దాసు, దేవమ్మ ల కుమారుడు తిరుమల దాసు(భానుచందర్). రంగదాసు కూతురు సీతాలు(రమ్యకృష్ణ) . నీలకంఠం (కైకాల సత్యనారాయణ) ఆ ఊరిలో ఒక కరుడు గట్టిన భూస్వామి. అదే ఊర్లో హరికథలు చెప్పే
ఇరవై సంవత్సరాల తర్వాత తిరుమల దాసు కలెక్టరుగా ఆ ఊరు వస్తాడు. హనుమాదాసు పన్నిన వూహం ప్రకారం తిరుమలదాసు గ్రామ ప్రజాలందరిలో ఐక్యత రేకెత్తించటానికి నీలకంఠం మాటలకు వత్తాసు పలుకుతూ అతని పక్కనే ఉంటాడు. సీతాలు, అతని కుటుంబ సభ్యులతో సహా ఊరందరూ అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోతారు. ఈ కారణంగా సీతాలు, తిరుమలదాసుల ప్రేమలో విభేదాలు తలెత్తుతాయి, కానీ తరువాత ఆమె అసలు విషయం తెలుసుకుని తిరుమలదాసుకి దగ్గరవుతుంది. చివరికి, నీలకంఠం ప్రభుత్వ భూములు స్వాదీనం చేసుకోటానికి ప్రయత్నిస్తాడు. ఆ భూములు తమకే చెందాలని కొందరు భూస్వాములు తిరుమలదాసుకి లంచం ఇస్తారు. ఆ లంచం డబ్బుతో ఆ భూములని గ్రామస్తులకి చెందేటట్లు చేస్తాడు తిరుమలదాసు. దానితో నీలకంఠం గ్రామాన్ని నాశనం చేయటానికి మనుషులని పంపుతాడు. తిరుమలదాసు పోలీసుల సాయంతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. గ్రామస్తులంతా ఒక్కటై నీలకంఠం ని చంపటానికి బయలుదేరతారు. ఇంతలో హనుమత్ దాసు వారికి అడ్డుపడి సమస్యను పరిష్కరించడానికి హింస సరైన మార్గం కాదని వారిని శాంతింపజేస్తాడు. ఈ మధ్య, యశోదమ్మ తన భర్తతో కలిసిపోతుంది. చివరికి, నీలకంఠం కూడా తన తప్పును గ్రహించి, తన ఆయుధాలన్నింటినీ విడిచి మంచి వాడిగా మారిపోతాడు.
==పాత్రలు-పాత్రధారులు==
|