సూత్రధారులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 23:
 
== కథ ==
హనుమద్దాసు(అక్కినేని నాగేశ్వరరావు), అతని బావమరిది రంగదాసు (మురళీ మోహన్) [[హరిదాసు]]ల కుటుంబానికి చెందిన వారు. హనుమద్దాసు, దేవమ్మ ల కుమారుడు తిరుమల దాసు(భానుచందర్). రంగదాసు కూతురు సీతాలు(రమ్యకృష్ణ) . నీలకంఠం (కైకాల సత్యనారాయణ) ఆ ఊరిలో ఒక కరుడు గట్టిన భూస్వామి. అదే ఊర్లో హరికథలు చెప్పే యశోదమ్మనుయశోదమ్మ(కె. ఆర్. విజయ)ను నీలకంఠం పాడు చేస్తాడు.ఎంతో అదిమంచివాడైన తెలుసుకున్నసనాతన ఆమెధర్మములని భర్తఆచరించే  ఆచార్యులు,తన భర్తయిన భాగవతాచార్యులు(అశోక్ కుమార్)కి  మానం పోయిన తాను ఆమెసరిపోనని ముఖంతన చూడలేననీనుంచి ఊరుదూరంగా విడిచివెళ్ళిపోవాలని వెళ్ళిపోమంటాడునిర్ణయించుకుంటుంది. యశోదమ్మ తిరుమల దాసును తనతోబాటు తీసుకుని అతనికి మంచి చదువు చెప్పించడం కోసం పట్నం వచ్చేస్తుంది.
 
ఇరవై సంవత్సరాల తర్వాత తిరుమల దాసు కలెక్టరుగా ఆ ఊరు వస్తాడు. హనుమాదాసు పన్నిన వూహం ప్రకారం తిరుమలదాసు  గ్రామ ప్రజాలందరిలో ఐక్యత రేకెత్తించటానికి నీలకంఠం మాటలకు వత్తాసు పలుకుతూ అతని పక్కనే ఉంటాడు. సీతాలు, అతని కుటుంబ సభ్యులతో సహా ఊరందరూ అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోతారు. ఈ కారణంగా సీతాలు, తిరుమలదాసుల ప్రేమలో విభేదాలు తలెత్తుతాయి, కానీ తరువాత ఆమె అసలు విషయం తెలుసుకుని తిరుమలదాసుకి దగ్గరవుతుంది. చివరికి, నీలకంఠం ప్రభుత్వ భూములు స్వాదీనం చేసుకోటానికి ప్రయత్నిస్తాడు. ఆ భూములు తమకే చెందాలని కొందరు భూస్వాములు తిరుమలదాసుకి లంచం ఇస్తారు. ఆ లంచం డబ్బుతో ఆ భూములని గ్రామస్తులకి చెందేటట్లు చేస్తాడు తిరుమలదాసు. దానితో నీలకంఠం గ్రామాన్ని నాశనం చేయటానికి మనుషులని పంపుతాడు. తిరుమలదాసు పోలీసుల సాయంతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. గ్రామస్తులంతా ఒక్కటై నీలకంఠం ని  చంపటానికి బయలుదేరతారు. ఇంతలో హనుమత్ దాసు వారికి అడ్డుపడి సమస్యను పరిష్కరించడానికి హింస సరైన మార్గం కాదని వారిని శాంతింపజేస్తాడు. ఈ మధ్య, యశోదమ్మ తన భర్తతో కలిసిపోతుంది. చివరికి, నీలకంఠం కూడా తన తప్పును గ్రహించి, తన ఆయుధాలన్నింటినీ విడిచి మంచి వాడిగా మారిపోతాడు.
ఇరవై సంవత్సరాల తర్వాత తిరుమల దాసు కలెక్టరుగా ఆ ఊరు వస్తాడు. వస్తూనే నీలకంఠం మాటలకు వత్తాసు పలుకుతూ అతని పక్కనే చేరతాడు. సీతాలు, అతని కుటుంబ సభ్యులతో సహా ఊరందరూ అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోతారు.
 
==పాత్రలు-పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/సూత్రధారులు" నుండి వెలికితీశారు