ఉషశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:ushasri1.jpg|thumb|left|150px|ఉషశ్రీ చిన్నతనంలో]]
[[బొమ్మ:ushasri.jpg|thumb|right|150px|ఉషశ్రీ ]]
'''ఉషశ్రీ'''((మార్చ్ 16, 1928 - సెప్టెంబర్ 07, 1990)) అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[కాకరపర్రు]] అగ్రహారంలో 1928 ([[ప్రభవ]] తెలుగు సంవత్సరం) సంవత్సరం మార్చి 16 ([[ఫాల్గుణ బహుళ త్రయోదశి]]) న జన్మించారు. తండ్రి పురాణపండ రామూర్తి. తండ్రి [[ఆయుర్వేదము|ఆయుర్వేద]] వైద్యుడు,తల్లి కాశీ అన్నపూర్ణ. జాతీయోద్యమ సమయంలో [[కాకినాడ]]లో [[కాంగ్రెస్]] పార్టీకి ప్రతినిధిగా పనిచేశాడు. ఆ తరువాత పురాణపండ రామూర్తి ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వేదికల మీద [[రామాయణం]], [[మహాభారతం]] [[మహాభాగవతం]] ప్రవచనం చేశాడు.
ఉషశ్రీ ఆకాశవాణి విజయవాడ కేద్రంలో అనేక సంవత్సరాలు పని చేస్సారా కాలంలో ఆయన నిర్వహించిన "ధర్మ సందేహాలు" కార్యక్రమము చలా పేరు పొందినది. ఆ తరువాత వారం వారం రమాయణ మహా భారతాలను ఆకాశవాణి నుండి ప్రవచనం చేశారు. అప్పట్లో, దూరదర్శన్ లేదు. ఉషశ్రీ పురాణ ప్రవచనాలు వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేది. శ్రోతలు రేడియోల ముందు మూగేవారట. ఆ అరగంటసేపు బయట ప్రపంచాన్ని మరచి ఆ పురాణ గాధలలో మునిగి తేలేవారట.
"https://te.wikipedia.org/wiki/ఉషశ్రీ" నుండి వెలికితీశారు