రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 2:
==విశేషాలు==
ఈ సభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [[టంగుటూరి అంజయ్య]], సాంస్కృతిక శాఖామాత్యుడు [[భాట్టం శ్రీరామమూర్తి]], ఇతర మంత్రులు, అధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు. తొలి రోజు ప్రారంభ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య అధ్యక్షత వహించగా, మలేసియా ప్రధాన మంత్రి డా.మహతీ బిన్ మొహమ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఐదు రోజుల మహా సభలకు ఆంధ్ర రాష్ట్రం నుండే కాక భారతదేశం,
ఈ సమావేశాలకు భారత రాష్ట్రపతి [[నీలం సంజీవరెడ్డి]] పంపిన సందేశంలో "విదేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజల ప్రేమాభిమానాలకు మనం స్పందిచాలని" పేర్కొన్నారు. ఈ మాటలు సమావేశంపై స్ఫూర్తిని నింపాయి. ఈ సమావేశాలు విజయవంతం కావడానికి [[మండలి వెంకటకృష్ణారావు]], అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యదర్శి [[పి.ఎస్.ఆర్.అప్పారావు]], మలేసియా తెలుగు సంఘం సభ్యులు సి.అప్పారావు, సోమయ్య నాయుడు, ఎ.అప్పన్న మొదలైనవారు ముఖ్య కారకులు.
==ప్రత్యేక సంచిక==
|