రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 61:
==సభా విశేషాలు==
ఈ సభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [[టంగుటూరి అంజయ్య]], సాంస్కృతిక శాఖామాత్యుడు [[భాట్టం శ్రీరామమూర్తి]], ఇతర మంత్రులు, అధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు. తొలి రోజు ప్రారంభ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య అధ్యక్షత వహించగా, మలేసియా ప్రధాన మంత్రి డా.మహతీర్ బిన్ మొహమ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు<ref name="డబ్ల్యూటిసి">{{cite web |last1=వెబ్ మాస్టర్ |title=Second World Telugu Confrerence |url=http://www.worldteluguconference.com/en/second-wtc.html |website=World Telugu Confrerence |publisher=ఆంధ్రప్రదేశ్ సాంస్కృతికశాఖ |accessdate=26 June 2020}}</ref>. ఈ ఐదు రోజుల మహా సభలకు ఆంధ్ర రాష్ట్రం నుండే కాక
ఈ సమావేశాలకు భారత రాష్ట్రపతి [[నీలం సంజీవరెడ్డి]] పంపిన సందేశంలో "విదేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజల ప్రేమాభిమానాలకు మనం ఋణం తీర్చుకోవాలని" పేర్కొన్నారు. ఈ మాటలు సమావేశంపై స్ఫూర్తిని నింపాయి. ఈ సమావేశాలు విజయవంతం కావడానికి [[మండలి వెంకటకృష్ణారావు]], అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యదర్శి [[పి.ఎస్.ఆర్. అప్పారావు]], మలేసియా తెలుగు సంఘం సభ్యులు సి.అప్పారావు, సోమయ్య నాయుడు, ఎ.అప్పన్న మొదలైనవారు ముఖ్య కారకులు.
ఈ సమావేశాల సందర్భంగా తరతరాల తెలుగు వెలుగు పేరుతో ఒక ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు<ref name="డబ్ల్యూటిసి" />.
==ఇతర విశేషాలు==
ఈ మహాసభలకు ప్రతినిధిగా హాజరయిన ఆర్.రంగస్వామిగౌడ్ సభా విశేషాలతోపాటు తన యాత్రానుభవాలను వివరిస్తూ మలేషియా మధురస్మృతులు అనే గ్రంథాన్ని రచించాడు.
|