స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మీడియా ఫైల్ ఎక్కించాను |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మొలక సంస్థల వ్యాసాలు మూస తొలగించాను |
||
పంక్తి 1:
[[దస్త్రం:State Bank of Mysore, Mysore.jpg|thumb|250x250px|స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ భవనం, మైసూర్]]
భారత దేశపు జాతీయ బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా [[భారతీయ స్టేట్ బ్యాంకు]]కు అనుబంధ బ్యాంకు.[[1913]] లో బ్యాంక్ ఆఫ్ మైసూర్ లిమిటెడ్ గా మైసూరు మహారాజా కృష్ణరాజ వడియార్ IV ఆధ్వర్యంలో స్థాపించబడింది.<ref name=":1">{{Cite web|url=https://www.thehindubusinessline.com/money-and-banking/state-bank-of-mysore-into-the-sunset-after-104-years/article9610612.ece|title=State Bank of Mysore: Into the sunset after 104 years|last=Urs|first=Anil|website=@businessline|language=en|access-date=2020-07-06}}</ref>[[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]] నేతృత్వం లోని బ్యాంకింగ్ కమిటీ సిఫార్సుల ఫలితంగా అప్పటి మైసూర్ ప్రభుత్వంచే ప్రారంభించబడింది.తొలుత బ్యాంక్ ఆఫ్ మైసూర్ అనే పేరుతో స్థాపించబడింది.ఈ బ్యాంకును ‘మైసూర్ బ్యాంక్’ లేదా ‘నమ్మా బ్యాంక్’ అని పిలిచేవారు.1953 లో, ప్రభుత్వ
2009 జనవరి 31 నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ విస్తృతమైన నెట్వర్క్తో 671 శాఖలు, 20 ఎక్స్టెన్షన్ కౌంటర్లు భారతదేశం అంతటా విస్తరించి ఉన్నాయి, ఇందులో 6 ప్రత్యేకమైన ఎస్ఎస్ఐ శాఖలు, 4 ఇండస్ట్రియల్ ఫైనాన్స్ శాఖలు, 3 కార్పొరేట్ అకౌంట్స్ బ్రాంచ్లు, 4 ప్రత్యేక వ్యక్తిగత బ్యాంకింగ్ శాఖలు, 10 వ్యవసాయ అభివృద్ధి శాఖలు ఉన్నాయి. 3 ప్రభుత్వ లావాదేవీల ట్రెజరీ శాఖలు, 1 ఆస్తి రికవరీ బ్రాంచ్, 7 సేవా శాఖలు కలిగి వినియోగదారులకు విస్తృత సేవలను అందిస్తుంది2008 మార్చి 31 నాటికి బ్యాంకింగ్ పనిచేసే 3169 మంది ఉద్యోగులు , 6551 మంది పర్యవేక్షక సిబ్బంది మొత్తం 9720 మంది ఉద్యోగులతో ఈ బ్యాంకుకు ప్రత్యేక శ్రామిక శక్తి కలిగి ఉంది. పర్యావరణంలో మార్పులను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారుల అవసరాన్ని తీర్చడానికి ఉద్యోగుల నైపుణ్యం, సామర్థ్యం నవీకరించబడింది.<ref name=":0" />
పంక్తి 24:
[[వర్గం:భారతీయ బ్యాంకులు]]
[[వర్గం:భారత దేశపు వాణిజ్య బ్యాంకులు]]
|