అహ్మద్ నగర్ కోట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: Typo fixing, typos fixed: → , ) → )
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 9:
ఔరంగజేబు తన 88 వ ఏట 1707 ఫిబ్రవరి 20 న ఈ కోట లోనే మరణించాడు. 1724 లో ఈ కోట నిజాముల వశమైంది. 1759 లో మరాఠాలకు ఆ తరువాత 1790 లో సిందియాలకూ చేజిక్కింది. రెండవ మాధవరావు మరణం తరువాత ఏర్పడిన అస్థిర పరిస్థితుల్లో దౌలత్ సిందియా ఈ కోటను, దాని చుట్టుపట్ల ఉన్న ప్రాంతాన్నీ వశపరచుకున్నాడు. 1797 లో అతడు నానా ఫడ్నవీసును ఈ కోటలోనే బంధించాడు.
 
1803 లో రెండవ [[ఆంగ్లో-మరాఠా యుద్ధాలు|ఆంగ్లో మరాఠా యుద్ధం]]<nowiki/>లో [[వెల్లెస్లీ|వెల్లస్లీ]] మరాఠాలను ఓడించడంతో ఈ కోట [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|ఈస్టిండియా కంపెనీ]] పరమైంది..
 
.
"https://te.wikipedia.org/wiki/అహ్మద్_నగర్_కోట" నుండి వెలికితీశారు