చంచల్‌గూడ జైలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చంచల్‌గూడ జైలు,''' తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని [[చంచల్‌గూడ|చంచల్‌గూడలో]] ఉంది.దీనిని సెంట్రల్ జైలు అనిఅంటారు. చంచల్‌గూడలో ఉన్నందున దీనికి అదేపేరు స్థిరపడందిస్థిరపడింది.తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ పరిధిలో దీని పాలనా నిర్వహణ సాగుతుంది. [[పెద్దమనుషుల ఒప్పందం]] కుదిరి, [[1956]] [[నవంబరు 1]] న ఆధికారికంగా [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం ఏర్పడింది.1956 నవంబర్ 1 న జరిగిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్ల విభాగం ఉనికిలోకి వచ్చింది.ప్రారంభంలో జైళ్ల శాఖలో కొన్ని సెంట్రల్ జైళ్లు, జిల్లా జైళ్లు, సబ్ జైళ్లు మాత్రమే ఉండేవి. న్యాయవ్యవస్థ నియంత్రణ నుండి సబ్ జైళ్ల పరిపాలనను జైళ్ల శాఖకు బదిలీ చేయడానికి 1976 లో ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాన్ని అనుసరించి, జైళ్ల విభాగం తనను తాను ఒక ప్రధాన విభాగంగా విస్తరించబడింది.
 
== పూర్వ చరిత్ర ==
భారతదేశంలోని పురాతన జైళ్లలో హైదరాబాద్‌లో ఉన్న చంచల్‌గూడ సెంట్రల్ జైలు ఒకటి.ఇది హైదరాబాద్ పాత నగరప్రాంతానికి చెందిన చంచల్‌గూడలో ఉంది. దీని ప్రధాన వాస్తుశిల్పి నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్ బేగ్.నిజాం పాలకుడి పాలనలో నిజాం-ఉల్-ముల్క్ అనే పేరుతో 1876లో దీనిని నిర్మించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత గురు ప్రతాప్ ఈ జైలు మొదటి సూపరింటెండెంటుగా పనిచేశాడు.ఈ జైలులో 1000 మంది ఖైదీల సామర్థ్యం ఉంది.దోషులుగా తేలి, రెండు సంవత్సరాలకు మించి జైలు శిక్ష విధించబడిన ఖైదీలు జైలు శిక్ష ఈ జైలులోనే ఉంటుంది.1989-90లో ఖైదీలుకు వయోజన అక్షరాస్యత కార్యక్రమం ప్రవేశపెట్టి, 100% అక్షరాస్యత సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్శిటీ తరుపున అధ్యయన కేంద్రాన్ని దేశంలో కలిగి ఉన్న జైళ్లలో ఇది మొదటి జైలు.1989-1980 మధ్యకాలంలో సెంట్రల్ జైలు హైదరాబాద్ వయోజన విద్యా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో 100% అక్షరాస్యత సాధించింది.ఈ జైలు తరుపున ఒక పెట్రోల్ స్టేషన్ కూడా నిర్వహించబడుతుంది.ఇది హైదరాబాదులోనే అత్యధిక లాభాలు ఆర్జించే పెట్రోలు పంపుగా గుర్తించబడింది.<ref>{{Cite web|url=http://tsprisons.gov.in/cph.htm|title=TS Prisons Department|website=tsprisons.gov.in|access-date=2020-08-08}}</ref>
 
 
 
"https://te.wikipedia.org/wiki/చంచల్‌గూడ_జైలు" నుండి వెలికితీశారు