పైలాపచ్చీసు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: పెళ్లి → పెళ్ళి |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు |
||
పంక్తి 7:
|director=మౌళి|producer=రామోజీరావు|dialogues=ఆకెళ్ళ|story=మౌళి|cinematography=కె. రవీంద్ర బాబు|editing=గౌతం రాజు}}
'''పైలాపచ్చీసు''' 1989 లో వచ్చిన తెలుగు కామెడీ చిత్రం, [[ఉషాకిరణ్
== కథ ==
నలుగురు కొంటె విద్యార్థులు, శరణ్య (రమ్య కృష్ణ), అశోక్ (అశోక్), రంగా (మాస్టర్ చక్రీ), పద్మ (డిస్కో శాంతి) కళాశాలలో రచ్చ చేస్తూంటారు. కొత్తగా నియమితుడైన లెక్చరర్ సురేష్ (రాజేంద్ర ప్రసాద్) వారిని గట్టిగా ఎదుర్కుంటూంటాడు. అతన్ని వదిలించుకోవడానికి, అతను శరణ్యను వేధించడానికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేసి అతణ్ణి బయటికి పంపించేస్తారు. ఆ తరువాత, శరణ్య తన ముఠాతో పాటు తన సోదరి శాంతి (రాజ్యలక్ష్మి) పెళ్ళికి వెళుతుంది, అక్కడ ఆమె తండ్రి ఆనందరావు (రావి కొండలరావు) ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు తెలిసి ఆమె షాకవుతుంది. దాని వెనుక ఉన్న కారణాన్ని విచారించగా, శాంతి కోటీశ్వరుడైన చక్రవర్తి (గిరి బాబు) కుమారుడు రాజా (సుధాకర్) ను ప్రేమించిందని, వారి పెళ్ళి సమయంలో చక్రవర్తి శాంతిపై అపవాదు సృష్టించి ఆమెపై నింద వేస్తాడు. శరణ్య తన సోదరి అమాయకత్వాన్ని నిరూపించి ఆమెకూ రాజాకూ పెళ్ళి చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. ఈ సమయంలో సురేష్ ఆమె కుటుంబానికి చేదోడుగా నిలుస్తాడు.
ఇక్కడ సురేష్, శరణ్య ఒకరినొకరు ప్రేమించడం ప్రారంభిస్తారు. అదే సమయంలో సురే, చక్రవర్తి గతం గురించి వివరిస్తూ, అతను అనుభవిస్తున్న ఆస్తి అతడి సోదరి అనసూయమ్మ (ప్రమీల) దనీ, అతను ఆమె భర్తనూ, కుమార్తె రాణినీ, సురేష్ తండ్రి సత్య మూర్తినీ (మళ్ళీ రాజేంద్ర ప్రసాద్) హత్య చేసాడనీ చెబుతాడు. కానీ అనసుయమ్మ తన కుమార్తె ఇంకా బతికే ఉందనే అభిప్రాయంలో ఉంది. ఆమె రాక కోసం సూస్తూ ఉంటుంది. అదే సమయంలో, సురేష్, ఇతర సభ్యులు శరణ్యను రాణిగా పరిచయం చేసి మారువేషంలో అనసూయమ్మ ఇంట్లోకి ప్రవేశిస్తారు. మిగతా కథలో వారంతా చక్రవర్తిని ఆటపట్టించి అతనికి పాఠం నేర్పిస్తారు.
== నటీనటులు ==
పంక్తి 78:
== మూలాలు ==
<references />
[[వర్గం:రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు]]
|