[[బొమ్మ:CSI Church LXPT.jpg|thumb|లక్సెట్టిపేటలోని సి.ఎస్.ఐ క్రైస్తవ మందిరం|alt=|280x280px]]
లక్సెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశముప్రదేశం. సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో, 1930 లో నిర్మించబడింది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నదినడిపించుచుంది. ఈ నగరమునగరం పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక,ఉంది. ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణముకుపట్టణానికి విఛ్చేస్తూ ఉంటారువస్తుంటారు. ఈ పట్టణముపట్టణం మంచిర్యాలకు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహువాణిజ్యాలు జోరుగాఎక్కువుగా కొనసాగతాయి. ఈ పట్టణముపట్టణం నేషనల్ హైవేను ఆనుకొని యున్నదిఉంది.