* [[ముడుంబ సీతారామానుజాచార్యులు]] : 16-6-1916న జన్మించాడు. సంగీత విద్వాంసులు, కవి సముద్రాల రాఘవాచార్యులు వద్ద భక్తకుచేల, ఋష్యశృంగ, సత్యనారాయణ మహత్మ్యం వంటి సినిమాలకు నేపథ్యగానం అందించారు. సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల, సముద్రాల, పి. నాగేశ్వరరావు వంటి వారితో ఇతనికి పరిచయం ఉంది. సాహితీ మేఖల వార్షికోత్సంలో ఇతని శిక్షణలో ప్రదర్శితమైన నాటకాలు బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావుల ప్రశంసలందుకున్నాయి.<ref>{{Cite news|url=https://www.ntnews.com/Nipuna-Education/%E0%B0%AE%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%A8-%E0%B0%AA%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81-15-2-478867.aspx|title=మరుగున పడిన మన రచయితలు|access-date=2018-05-01}}</ref>