సిక్కుమతం: కూర్పుల మధ్య తేడాలు

చి 2409:4070:458C:372:0:0:2A31:A0AD (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Amritsar-golden-temple-00.JPG|thumb|250px|right|''హర్ మందిర్ సాహెబ్'', [[స్వర్ణ మందిరము]]మందిరం పేరుతో ప్రసిద్ధి. సిక్కుల పవిత్ర క్షేత్రం.]]
'''సిక్కు మతము''' ([[ఆంగ్లం]] : '''Sikhism''') ([[పంజాబీ భాష|పంజాబీ]] ਸਿੱਖੀ ), [[గురునానక్]] ప్రబోధనల ఆధారంగా యేర్పడిన మతము. ఏకేశ్వరోపాసన వీరి అభిమతముఅభిమతం. సిక్కు మతములో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంథముగ్రంథం [[గురుగ్రంథ సాహిబ్]] లేదా ఆది గ్రంథముగ్రంథం లేదా [[ఆది గ్రంథ్]]. వీరి పవిత్ర క్షేత్రముక్షేత్రం [[అమృత్ సర్]] లోని [[స్వర్ణ మందిరముమందిరం]]. ఈ మతాన్ని అవలంబించేవారిని ''సిక్కులు'' అని సంబోధిస్తారు. వీరు ప్రధానంగా [[పంజాబు]] ([[భారత దేశము|భారతదేశం]], [[పాకిస్తాన్]]) లలో నివసిస్తుంటారు., ప్రపంచమంతటా వ్యాపించియున్న సమూహం.<ref name="ADR">{{cite web | author = Adherents.com | url = http://www.adherents.com/misc/rel_by_adh_CSM.html| title = Religions by adherents | accessdate = 2007-02-09 | format = PHP }}</ref>
==చరిత్ర==
శిక్కు మతం, కాలంలో చూస్తే చాలా చిన్నది. దీని వయస్సు లూధర్ మతానికున్న వయస్సు ఎంతో అంత. దీనిని పదిహేనవ శతాబ్దంలో [[గురునానక్]] స్థాపించాడు. గురునానక్ తల్వాండి (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నది) లో 1469 లో జన్మించాడు. గురునానక్ చిన్నప్పుడు నుండి ఎక్కడో చూస్తుండేవాడు. దేనిని గురించో దీర్ఘంగా ఆలోచిస్తుండేవాడు. అందువల్ల పెరిగి పెద్దవాడయ్యాక గూడా అతడికి ఈ ప్రాపంచిన విషయాలు రుచింవ లేదు. అతడు 1539 లో చనిపోయాడు.
పంక్తి 6:
==గురునానక్==
[[File:GuruNanakFresco-Goindwal.jpg|200px|right|thumb|శిక్కు మత స్థాపకుడు [[గురునానక్]] యితడు 11 సిక్కుగురువులలో ఒకడు.11 వ గురువు [[గురుగ్రంథ సాహిబ్]]]]
అతడికి [[హిందూ మతము|హిందూ, ]] [[ఇస్లాం]] మతాల మధ్య పెద్ద తేడాలు కనిపించలేదు. పైగా రెండింటి మధ్య ఎంతో సామ్యాన్ని చూశాడు. అందుకని రెండు మతాలనూ ఒక తాటి క్రిందకు తేవాలనుకున్నాడు. కర్మ కాండకు, కుల వ్యవస్థకు, మత మౌడ్యానికీ వ్యతిరేకంగా బోధిస్తూ ఇండియా అంతటా తిరిగాడు. మక్క[[మక్కా]] - [[మదీనా]] ల దాకా యాత్రలు చేశాడు. "హిందువు లేడు, ముస్లిమూముస్లిం లేడు - ఇద్దరూ వేరుకాదు అన్నాడు"
 
అయనికి ఎంతో మంది అనుచరులు ఏర్పడ్డారు. అంతిమంగా అందులో నుంచి అంగదుడనేవాడిని తన వారసుని గావించుకున్నాడు. అంగదుడు రెండవ గురువయ్యాడు. ఇతడు నానక్ రచనలన్నింటినీ ప్రోగుచేసి క్రమబద్ధం చేశాడు. నానక్ వలె ఇతడూ తన వారసుని ఎంపిక చేశాడు.
పంక్తి 19:
==పంచ "క" కారాలు==
ఇతడు పంచ "క" కారాలను శిక్కులకు ఆవశ్యం చేశాడు. మొదటి "క" కారం కేశాలకు సంబంధించింది. తలపై కాని, గడ్డం పై గాని కేశ ముండన క్రియ జరపరాదు. రెండవది "కంఘ" ధారణ. అంటే జుట్టులో ఎప్పుడూ దువ్వెన ఉంచుకోవాలి. మూడవది రెండు "కభాల"ను ధరించాలి. అభాలంటే పొట్టిలాగులు - డ్రాయర్లు. ఇలా ధరిస్తే తేలికగా కదలడానికి వీలవుతుంది. నాలుగవది కుడి మణి కట్టుకు "కడా" లేదా "కరా"ను (ఉక్కు కడియాన్ని) ధరించాలి. ఇది బలం కోసం, ఆత్మ నిగ్రహం కోసం, ఐదవది "కృపాణ" ధారణ. ఇది ఆత్మ రక్షణ కోసం. ఇంకా ఇతడు ధూమ, మదిరపానాలను నిషేధించాడు. ఈ విధంగా ఇతడు శిక్కులను ఒకే కుటుంబానికి చెందిన వారిగా మలచాడు. [[తలపాగా]], [[గడ్డం]]లో వారికి ఒక ప్రత్యేకతను - చూడగానే శిక్కులని తెలిసేట్టు - కల్పించాడు.
==యితరఇతర గురువులు==
గురుగోవింద సింగ్ ఇంతా చేసి, తన తరువాత వారసుడెవడో చెప్పలేదు. "ఇక ఇక్కడి నుండి గురువులెవరూ ఉండరు. పవిత్ర గ్రంథం దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది." అన్నాడు. అతడు తన రచనలను అందులో చేర్చలేదు. అతని రచనలను "దశమ గ్రంథ్" అన్నారు. "గ్రంథ సాహిబ్" లాగ దీనిని పవిత్ర గ్రంథంగా చూడరు గాని, బాగా ఆదరిస్తారు. అంతిమంగా, అతడు ముస్లిం ల చేతిలో మరణించాడు. కాని అతడి ప్రభావం శిక్కుమతం మీద అంత ఇంత కాదు.
 
"https://te.wikipedia.org/wiki/సిక్కుమతం" నుండి వెలికితీశారు