రేనాటి చోళులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 5:
తెలుగుదేశ చరిత్రలో రేనాటి చోళులకు విశేషమైన స్థానము కలదు <ref>విజ్ఞాన సర్వస్వము, సంపుటము ఒకటి, దేశము-చరిత్ర, 1990, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు</ref>.
రేనాడు అని వ్యవహరింపబడిన (కడప మండలములోని పులివెందుల, అమలాపురము, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలు, చిత్తూరు మండలములోని మదనపల్లి, వాయల్పాడు తాలూకాలు) దేశ విభాగములో తెలుగు భాష శాసనభాషగా పరిణతి చెందింది. ఈ ప్రాంతాన్ని మహారాజవాడి లేక మార్జవాడి అని కూడ అంటారు. క్రీ. శ. ఆరవ శతాబ్దమునుండి తొమ్మిదవ శతాబ్దము వరకు
==రాజధాని==
|