గాయత్రీ మంత్రం: కూర్పుల మధ్య తేడాలు

అక్షరదోషాన్ని సరిచేశాను
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
వృషభ గాయత్రి
పంక్తి 43:
*'''శ్రీ శ్రీనివాస (వేంకటేశ్వర) గాయత్రి''' - ఓం నిరంజనాయ విద్మహే నిరాధారాయ ధీమహి, తన్నోవేంకట ప్రచోదయాత్.
*'''శ్రీ కార్తికేయ (షణ్ముఖ) గాయత్రి''' - ఓం తత్ పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి, తన్నోషణ్ముఖ ప్రచోదయాత్.
*'''వృషభ గాయత్రి''' - ఓమ్ ధీక్ష శృంగాయ విద్మహే వేద హస్తాయ ధీమహి, తన్నో వృషభ ప్రచోదయాత్.
 
==ప్రతి పదార్థం==
గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.
"https://te.wikipedia.org/wiki/గాయత్రీ_మంత్రం" నుండి వెలికితీశారు