ఇతడు [[1956]], [[జులై 17]]న [[నిజామాబాద్కామారెడ్డి జిల్లా]] జిల్లా, [[సదాశివనగర్]]రామారెడ్డి మండలం]], [[రామారెడ్డి]] గ్రామంలో జయలక్ష్మీదేవి, అనంతరాజశర్మ దంపతులకు జన్మించారుజన్మించాడు. 1966వరకు [[రామారెడ్డి|రామారెడ్డిలోనే]]లోనే ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1967లో [[తిరుపతి]]లోని [[వేద సంస్కృత పాఠశాల]]లో చేరి 1973 వరకు సంస్కృత సాహిత్య, వ్యాకరణాలను చదివారు. 1977లో [[శ్రీవేంకటేశ్వర ఓరియెంటల్ కళాశాల]] నుండి వ్యాకరణ శిరోమణి పట్టాపుచ్చుకున్నారు. అనంతరం ఇతడు [[కామారెడ్డి]]లోని ప్రాకృత విద్యా పరిషత్ ఓరియెంటల్ కళాశాలలో ఉపన్యాసకునిగా అడుగుపెట్టారు. ప్రస్తుతం అదే కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. [[సంస్కృతాంధ్ర]] భాషలలో రచనలు చేస్తున్నారు. హరిదా రచయితల సంఘం అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నారు.