ఎక్కిరాల కృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 30:
 
== జననం ==
ఈయన [[1926]], [[ఆగష్టు 11]]వ తేదీన [[ఆంధ్రప్రదేశ్]]కు చెందిన [[గుంటూరు జిల్లా]], [[బాపట్ల]]లో అనంతాచార్యులు, బుచ్చమ్మ దంపతులకు జన్మించాడుజన్మించారు. ఈయన [[తెలుగు]], [[సంస్కృత]], [[ఆంగ్ల]] భాషలలో పాండిత్యాన్ని సాధించాడుసాధించారు. 'పాండురంగ మాహాత్మ్యం' కావ్యంపై పరిశోధన చేసి ఒక గ్రంథాన్ని రాసి డాక్టరేట్ సాధించాడుసాధించారు. గుంటూరులోని హిందూ కళాశాలలోను, తరువాత [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]]లోను తెలుగు ఉపన్యాసకుడుగా పనిచేశాడుపనిచేశారు. వీరి రచనలలో 'రాసలీల', 'ఋతుగానం', 'గోదా వైభవం', 'అశ్వత్థామ సుభద్ర', 'అపాండవము', 'స్వయంవరము', 'పురాణ పురుషుడు', 'పురుష మేధము', 'లోకయాత్ర' లు మంచి ప్రచారం పొందాయి. [[జయదేవుడు|జయదేవుని]] 'గీత గోవిందము'ను '[[పీయూష లహరి]]' అనే పేరుతో తెలుగులోకి అనువదించారు.
 
ఈయన [[ఐరోపా]]లో పర్యటించి సనాతన భారత ధర్మానికి అక్కడ ప్రచారాన్ని కల్పించి, జగద్గురువుగా ఖ్యాతిగాంచాడుఖ్యాతిగాంచారు. 'వరల్డు టీచర్స్ ట్రస్టు' (జగద్గురు పీఠం) అనే సంస్థను స్థాపించి తన బోధనలు తగు ప్రచారం పొందే ఏర్పాటుచేసాడుఏర్పాటుచేసారు. ఈయన కృషి ఫలితంగా [[జెనీవా]] నగరంలో [[మొరియా విశ్వవిద్యాలయం]] రూపొందింది. ఇది మానవ జీవితానికి ఆవశ్యకాలైన తత్వశాస్త్ర, వైద్యశాస్త్రాలను సమగ్రంగా సమన్వయించే విద్యాపీఠం. [[హోమియోపతి]] వైద్యవిధానం భారత దేశ ఆర్థిక పరిస్థితికి చక్కగా సరిపోతుందని భావించి, ఈయన కొన్ని కేంద్రాలలో ఉచిత హోమియో వైద్యాలయాలను నెలకొల్పారు. ఈ వైద్యశాస్త్రాన్ని వివరించే సారస్వతాన్ని తెలుగులోను, ఆంగ్లంలోను రచించారు.
 
భగవద్గీత రహస్యాల మీద ఈయన వ్రాసిన '''శంఖారావం''' పుస్తకం అద్వైతానికి విస్తృత భాష్యం, వివరణ ఇస్తుంది.