భారత సైనిక దళం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[దస్త్రం:Flag of Indian Army.png|thumb|250x250px|భారత సైనిక దళ చిహ్నం]]
[[భారత రక్షణ వ్యవస్థ]]లో ఒకటయిన '''భారత సైనిక దళం''' (ఇండియన్ ఆర్మీ) ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ [[సరిహద్దుభారతదేశ సరిహద్దులు|దేశ సరిహద్దుల]] భద్రతను పర్యవేక్షించడం. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం, అనగా ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది. కొన్ని దేశాలో ఉన్న ప్రతి యువకుడు తప్పనిసరిగా ఆర్మీలో పని చేయాలన్న నియమం, భారత దేశంలో లేదు. స్వచ్ఛందంగా ఆసక్తికలవారు మాత్రమే ఆర్మీలో చేరవచ్చు. [[ఐక్యరాజ్య సమితి]] చేపట్టిన ఎన్నో కార్యకలాపాలలో, ముఖ్యంగా శాంతి పరిరక్షణలో భారత సైనిక దళం పాలు పంచుకొంది.
[[దస్త్రం:Agni-II missile (Republic Day Parade 2004).jpeg|thumb|250x250px| అగ్ని-II క్షిపణి]]
 
పంక్తి 10:
[[File:A Group in Camp, 39th Bengal Infantry.jpg|thumb|ఒక క్యాంపులో 39వ బెంగాల్ కు చెందిన సైనికులు]]
=== మొదటి కాశ్మీర్ యుద్ధం ===
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజ్యమైన [[జమ్మూ కాశ్మీరు|కాశ్మీర్‌ను]] పాలిస్తున్న మహారాజు ఇటు [[భారత దేశం]]లో లేదా అటు [[పాకిస్తాన్]]‌లో విలీనానికి అంగీకరించలేదు. కొద్ది రోజులకు పాకిస్తాన్ చొరబాటుదారులనుకొంతమంది చొరబాటు దారులను కాశ్మీరుకు పంపి ఊళ్ళను ఆక్రమించుకోసాగింది. మరి కొద్దిరోజులను తన సైన్యాన్ని పంపి కాశ్మీరును ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నపుడు మహారాజు భారత ప్రభుత్వాన్ని శరణు కోరి [[భారత దేశం]]లో [[జమ్మూ కాశ్మీరు|కాశ్మీర్‌ను]] విలీనం చేయడానికి అంగీకరించి ఒప్పందం చేసాడు.అప్పుడు భారత ప్రభుత్వం జనరల్ తిమ్మయ్య నేతృత్వంలో సైన్యాన్ని పంపి [[పాకిస్తాన్]] సైన్యాన్ని కాశ్మీర్‌నుండి వెళ్ళగొట్టసాగింది. ఆ సమయంలో [[ఐక్యరాజ్య సమితి]] రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభించి సరిహద్దు రేఖను నిర్ణయించడంతో వివాదానికి తెరపడిందితెరపడిందితెరపడింది.
 
=== గోవా, డామన్-డయ్యు ఆపరేషన్ ===
బ్రిటీష్, ఫ్రెంచ్ సైన్యాలు భారతదేశాన్ని విడిచి వెళ్ళినా, [[పోర్చుగల్|పోర్చుగీసు]] సైన్యం విడిచి వెళ్ళక [[గోవా]], [[డామన్ డయ్యు]]లను తన ఆధీనంలో ఉంచుకున్నదిఉంచుకుంది. పోర్చుగీస్ అధికారులు చర్చలకు అంగీకరించకపోవడంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ పేరుతో సైన్యాన్ని పంపింది. భారత సైన్యాన్ని తట్టుకోలేక పోర్చుగల్ దేశం భారతదేశంతో సంధికి ఒప్పుకొని అన్ని ప్రాంతాలను విడిచి వెళ్ళేందుకు అంగీకరించింది.
 
=== భారత్ పాక్ యుద్దం 1965 ===
"https://te.wikipedia.org/wiki/భారత_సైనిక_దళం" నుండి వెలికితీశారు