రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త వ్యాసం. |
చి మరిన్ని మూలాలు. ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి|name=రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి|known=ఆధ్యాత్మిక రచయిత్రి|education=బొంబాయి హిందీ విద్యాపీఠ్ ద్వారా భాషా రత్న 1951.|mother=అనసూయమ్మ|father=నల్లంరెడ్డి వెంకట హనుమంత రావు|children=ఒక కుమార్తె సిగినం రామ సీత & ఇద్దరు కుమారులు. రోహిణి లక్ష్మీ సత్యనారాయణ రెండవ కొడుకు రోహిణి మహేష్.|spouse=రోహిణి వెంకయ్య|religion=[[హిందూధర్మం|హిందూ]]|occupation=|death_place=|other_names=|death_date={{death date and age|2010|08|23|1936|11|30}}|birth_date={{birth date|1936|11|30}}|birth_place=[[గుంటూరు జిల్లా]] [[బాపట్ల జిల్లా|బాపట్ల]], మదరాసు రాష్ట్రం, [[బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టం - 1833|బ్రిటిష్ ఇండియా]]|birth_name=|caption=డా. ఆర్.వి.ఎస్.వి. రాజేశ్వరి|imagesize=|image=Dr.R V S V Rajeswari 1994.jpg|relatives=[[కల్యాణం రఘురామయ్య|ఈలపాట రఘురామయ్య]] (బాబాయ్)}}
'''రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి''' లేదా '''డా. ఆర్.వి.ఎస్.వి. రాజేశ్వరి''' (30 నవంబర్ 1936-23 ఆగస్టు 2010) ఒక భారతీయ ఆధ్యాత్మిక రచయిత్రి<ref>{{Cite web|last=Dec 19|first=TNN /|last2=2002|last3=Ist|first3=02:27|title=Telugu varsity awards announced {{!}} Hyderabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/telugu-varsity-awards-announced/articleshow/31709266.cms|access-date=2022-05-06|website=The Times of India|language=en}}</ref><ref>{{Cite book|url=http://archive.org/details/SriRamaBhakti|title=Sri Rama Bhakti|last=Rajeswari|first=R. V. S. V.|date=1997|language=Telugu}}</ref> <ref>{{Citation|last=ప్రభాకర్ గౌడ్ నోముల|title=Rajeswari DR.|date=2022-05-06|url=http://archive.org/details/rajeswari-dr.|access-date=2022-05-06}}</ref>.
== ప్రారంభ జీవితం ==
రాజేశ్వరి [[గుంటూరు జిల్లా]] [[బాపట్ల|బాపట్లలో]] నవంబర్, 1936 30 వ తేదీన నల్లంరెడ్డి వెంకట హనుమంత రావు, అనసూయమ్మ దంపతులకు జన్మించారు. ఈమెకు [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] [[కల్యాణం రఘురామయ్య|ఈలపాట రఘురామయ్య]] బాబాయ్. గురువు (ఉపాధ్యాయుడు) కర్ణవీర నాగేశ్వరరావు<ref>{{Cite web|title=whos who .jpg|url=https://drive.google.com/file/d/1y14nXn1I_AP83qb8JiI4LdWd7FpM4xYa/view?usp=embed_facebook|access-date=2022-05-06|website=Google Docs}}</ref>.
== రచనలు,ఆవిష్కరణలు ==
* శ్రీ ఈశ్వర గీత
* శ్రీమద్భగవద్గీత మహాత్మ్యము వచనము
* శ్రీ విష్ణు సహస్ర నామావళి వివరణ గ్రంథాన్ని అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ రామ్ లాల్ , రాజ్ భవన్ హైదరాబాదులో 16 డిసెంబర్ 1983లో ఆవిష్కరించారు.
* శ్రీ కృష్ణ సహస్ర నామావళి వివరణ గ్రంథాన్ని అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ జ్ఞానీ జైల్ సింగ్ రాజ్ భవన్ హైదరాబాదు లో 21 జులై 1985 లో ఆవిష్కరించారు.
Line 44 ⟶ 15:
* శ్రీ గర్గ సంహిత మొదటిభాగము గ్రంథాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు సికింద్రాబాదులో 22 ఏప్రిల్ 1994 లో ఆవిష్కరించారు.
* శ్రీ గర్గ సంహిత రెండవ భాగము గ్రంధాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు విల్లిపుత్తూరు ప్రాంగణం రాజమండ్రిలో 5 జనవరి 1996 లో ఆవిష్కరించారు.
* శ్రీ రామ భక్తి<ref>{{Cite book|url=http://archive.org/details/SriRamaBhakti|title=Sri Rama Bhakti|last=Rajeswari|first=R. V. S. V.|date=1997|language=Telugu}}</ref> గ్రంధాన్ని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు వేద విశ్వవిద్యాలయ ప్రాంగణం సీతానగరంలో 6 అక్టోబర్ 1997 లో ఆవిష్కరించారు.
* శ్రీ ఈశ్వర గీత గ్రంథాన్ని శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ మధాభి నవోద్ధండ నరసింహ భారతి స్వామి వారు రవీంద్రభారతి, హైదరాబాదులో 26 మార్చి 1998 న ఆవిష్కరించారు.
* శ్రీ మద్భగవద్గీత మాహత్యము వచనము గ్రంథాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు అగ్రసేన్ భవన్, సికింద్రాబాదులో 6 జనవరి 2001 న ఆవిష్కరించారు.
Line 81 ⟶ 52:
* "ఆచార్య రంగా శతజయంతి అవార్డు 2000" ను ప్రొఫెసర్ ఎన్జీరంగా ఫౌండేషన్ హైదరాబాదు ద్వారా 7 నవంబర్ 2000.
* "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి అవార్డు 2001" ను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు ద్వారా 23 డిసెంబర్ 2002<ref>{{Cite web|last=Dec 19|first=TNN /|last2=2002|last3=Ist|first3=02:27|title=Telugu varsity awards announced {{!}} Hyderabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/telugu-varsity-awards-announced/articleshow/31709266.cms|access-date=2022-05-06|website=The Times of India|language=en}}</ref>.
* "రాజాలక్ష్మీ ఆధ్యాత్మిక సాహిత్య అవార్డు" ను శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ , చెన్నై ద్వారా 15 ఆగస్టు 1998.
* "ప్రపంచ తెలుగు వైభవ పురస్కారం 1995" ను ప్రధమ ప్రపంచ మహాసభలు, హైదరాబాద్ ద్వారా 30- 31 డిసెంబర్ 1995.
|