అమరాపురం మండలం: కూర్పుల మధ్య తేడాలు

కొత్తగా ఏర్పడిన జిల్లా మండలాలు మూస కూర్పు
చి update district
పంక్తి 1:
{{Infobox India AP Mandal}}'''అమరాపురం మండలం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురంశ్రీ సత్యసాయి జిల్లా|అనంతపురంశ్రీ సత్యసాయి జిల్లాకు]] చెందిన ఒక మండలం. కర్ణాటక సరిహద్దున ఉన్న మండలం ఇది. పూర్తి గ్రామీణ ప్రాంతం ఉన్న మండలం ఇది.
 
ఈ మండలం లోని తమ్మడేపల్లి గ్రామంలో గ్రామ సచివాలయ భవనం గోడపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని చెరిపేసి [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వైకాపా]] పార్టీకి చెందిన రంగులు వెయ్యడంతో వివాదం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రంగులను తిరిగి త్రివర్ణ పతాకానికి మార్చింది.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=943127|title=మళ్లీ జాతీయ పతాకం రంగులు|last=|first=|date=2019-11-01|website=www.andhrajyothy.com|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20200115041338/https://www.andhrajyothy.com/artical?SID=943127|archive-date=2020-01-15|access-date=2020-01-15}}</ref> 2019 అక్టోబరు, నవంబరుల్లో ఈ ఘటన జరిగింది.
"https://te.wikipedia.org/wiki/అమరాపురం_మండలం" నుండి వెలికితీశారు