బ్రహ్మోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
== శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవం ==
యాదాద్రి (యాదగిరిగుట్ట) తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి -భువనగిరి జిల్లాలోని మండల కేంద్రం
'''బ్రహ్మోత్సవాలు''': ఈ ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవములు. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవములు పాల్గుణ శుద్ధ విదియ రోజున అంకురార్పణతో ప్రారంభమై 11 దినములు జరిగి, పాల్గుణ శుద్ధ ద్వాదశితో సమాప్తం అవుతాయి <ref>{{Cite web|url=https://anudinam.org/2013/03/15/annual-brahmotsavams-of-sri-lakshmi-narasimha-swamy-temple-yadagirigutta/|title=Annual Brahmotsavams of Sri Lakshmi Narasimha Swamy Temple, Yadagirigutta {{!}} Anudinam.org|language=en-US|access-date=2020-11-06}}</ref> ఇక్కడ స్వామి వారిని ప్రతిరోజూ ఉదయం, రాత్రి స్వామిని వివిధ అలంకారములతో, శ్రీకృష్ణుడి అలంకారంలో,హంస వాహనలో, వటపత్ర శాయి,, పొన్న వాహన సేవలో,గోవర్ధన గిరిధారి అలంకారములో, సింహ వాహన సేవలో, జగన్మోహిని అలంకార సేవలో, అశ్వవాహన సేవలో, శ్రీరామ అలంకార సేవ, గజవాహన సేవ, శ్రీమహావిష్ణు అలంకారం దివ్య విమాన రథోత్సవంలో లలో ఊరేగిస్తారు . మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, శ్రీస్వామి వారి శ్రీపుష్ప యాగం, డోలోత్సవం,శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో సేవలు నిర్వహిస్తారు <ref>{{Cite web|url=http://www.teluguone.com/devotional/content/annual-brahmotsavams-of-sri-lakshmi-narasimha-swamy-temple-1309-27477.html|title=నేటినుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు :|date=2020-11-06|website=TeluguOne Devotional|language=english|access-date=2020-11-06}}</ref> .
పంక్తి 9:
కదిరి లక్ష్మీనరసింహ స్వామి స్వయంభుగా కాదెరి చెట్టులోని మూలముల నుంచి ఉద్భవించారు . కాలక్రమేణా కాదిరి నుంచి కదిరిగా మారింది . ఆలయములో స్వామి వారు ఎనిమిది చేతులతో సింహ రూపములతో ఉంటారు . హిరణ్యకశిపుని సంహరిస్తూవుంటే, ప్రహ్లాదుడు ఈ దేవాలయములో ముడుచుకున్న చేతులతో ఉంటారు . ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, స్వామి వారి అభిషేకం తర్వాత లక్ష్మీ నరసింహ విగ్రహానికి చెమట పట్టడం .ఈ ఆలయ నిర్మాణం చాళుక్య పాలనలో ప్రారంభమైనట్లు చెబుతారు, కాని ఇది విజయనగర పాలకుల కాలంలో పూర్తయింది. ఆలయంలోని శాసనాలు ఎక్కువగా విజయనగర కాలానికి సంబంధించినవి. సా.శ. 1332 లో బుక్కారాయల పాలనలో ఈ ఆలయాన్ని ఒక నాయకుడు నిర్మించాడని వాటిలో ఒకటి పేర్కొంది. రాజా గోపురం హరిహరాయ నిర్మించారు. విజయనగర రాజు శ్రీ కృష్ణ దేవరాయలు మహారాష్ట్ర రాజు శివాజీ ఈ ఆలయాన్ని సందర్శించి ఉప దేవాలయాలు, మహిసాసురమర్దని ఆలయాన్ని నిర్మించారు <ref>{{Cite web|url=https://tms.ap.gov.in/KLNKDR/cnt/about-temple|title=About Temple {{!}} Temple Info {{!}} KLNKDR|website=tms.ap.gov.in|access-date=2020-11-06}}</ref>
'''బ్రహ్మోత్సవాలు''': కదిరి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి వారి
== ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ==
|