ద్వైతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Raghuvardhan (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Raghuvardhan (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[మధ్వాచార్యులు]] ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది.
Line 7 ⟶ 5:
1. స్వతంత్రమస్వతంత్రంచ ద్వివిధమ్ తత్వ మిష్యసి
2. ద్వా విధౌ పురుషో లోకే! క్షరశ్చాక్షర ఏవచ! క్షర సర్వాని భూతాని ! కూటస్తోక్షర ఉచ్యతె!!
ఈ చరాచర జగత్తు అంతా నాశనము చెందేది. మూల కారణుడు అయిన విష్ణువొక్కడే నాశము లేని వాడు.
Line 16 ⟶ 14:
మధ్వమతము పంచ భేదములను ప్రవచిస్తుంది. అవి
1. జీవ - దేవ బేధము
Line 27 ⟶ 26:
మాధ్వ దర్షనాన్ని ఈ క్రింది సూత్రాలు చాల చక్కగా వివరిస్తాయి.
1. హరియే సర్వోత్తముడు. మిగిలిన వారంతా తమ అర్హతను బట్టి పూజింపబడతారు.
గరుడ, ఇంద్ర, మన్మథ, గురు, చంద్ర, సూర్య, వరుణ, అగ్ని,మను, యమ, కుబేర,విఘ్నేశ్వర వరుసగా పూజార్హులు (తమ సతులతో సహా).
|