ఆంధ్రరాష్ట్రం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 34:
}}
{{ఆధునికాంధ్రచరిత్ర}}
'''ఆంధ్రరాష్ట్రం''',[[భారతదేశం|భారతదేశపు]] తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1953 అక్టోబరు 1న ఏర్పడింది.
[[తమిళనాడు|మద్రాసు ప్రెసిడెన్సీ]] లోని [[తెలుగు భాష]] మాట్లాడే ప్రజలున్న భూభాగాన్ని వేరుచేసి దీన్ని ఏర్పరచారు.<ref>{{Cite web|date=2023-01-02|title=Madras Province - Hyderabad India Online|url=https://web.archive.org/web/20230102024950/http://hyderabad-india-online.com/2011/03/madras-presidence/|access-date=2023-01-02|website=web.archive.org}}</ref> ఆంధ్ర రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి సరిహద్దులు [[తుంగభద్ర నది]] నుండి తుంగభద్రా రిజర్వాయి యొక్క బేక్ వాటర్స్. [[రాయలసీమ]], [[కోస్తా]] ప్రాంతాలు ఇందులో కలిసున్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలు కలిపి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకా ఎల్.ఎస్ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు.1937 నాటి [[శ్రీ బాగ్ ఒడంబడిక|శ్రీబాగ్ ఒడంబడిక]] ననుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు రాజధాని అయింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యాడు. సి.ఎం.త్రివేది గవర్నరు అయ్యాడు. నెహ్రూ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.
|