మాతాజీ నిర్మలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ru:Шри Матаджи
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
'''మాతాజీ నిర్మలాదేవి''' సహజ యోగ ఉపాసకురాలు. యోగం యొక్క వ్యాప్తికి విశేషకృషి చేసింది. నిర్మలా దేవి 1923వ సంవత్సరం మార్చి 21 తేదీ నాడు చింద్వారా అను ఊరిలో (ఒకప్పుడు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ఈ ఊరు ప్రస్తుతం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది) ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించింది.<ref>http://www.sahajayoga.org/shrimataji/</ref>
 
==కుండలిని జాగృతం==
 
" మానవతావాది, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం,భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా మూర్తీభవించిన ఆదర్శ మహిళ (సహజ యోగ ప్రధాత) శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు.
==బాల్యం==
Line 13 ⟶ 9:
==తల్లిదండ్రులు==
మహాత్మాగాంధీ నాయకత్వంలో భారతదేశ స్వాతంత్ర్య పోరాటయోధుడు శ్రీ పి.కె.సాల్వే సంతానం నిర్మల.
నిర్మల తండ్రికి 14 భాషలలో ప్రవేశం ఉంది. ఆయన ఖురాన్ ను హిందీలోకి అనువదించిన వ్యక్తి. ఆమె తల్లి గణితశాస్త్రంలో దిట్ట. దేశంలో ఆ రోజులలో గణితశాస్త్రంలో పట్టా పొందిన అతికొద్ది మంది స్త్రీలలో ఆమె ఒకరు. వారి పూర్వికులు శాలివాహన వంశసంబంధీకులు. లాహోరులో బాలక్ రామ్ మెడికల్ కాలేజీలో సైకాలజీ మరియు వైద్య విద్యనభ్యసించారు. నిర్మల బ్యాట్మింటన్ ఛాంపియన్.{{fact}}
 
స్వాతంత్ర్యపోరాటంలో ఆమె పాత్ర:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:యోగులు]]
"https://te.wikipedia.org/wiki/మాతాజీ_నిర్మలాదేవి" నుండి వెలికితీశారు