జమ్మూ కాశ్మీరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrahamthulla (చర్చ | రచనలు) |
|||
పంక్తి 38:
==చరిత్ర==
1586లో [[అక్బరు చక్రవర్తి]] సైన్యం "రాజా భగవాన్ దాస్" నాయకత్వంలో కాష్మీరు పాలకుడు యూసుఫ్ ఖాన్ని ఓడించింది. ఆప్పుడు రాజా భగవాన్ దాస్ సోదరుడు "రామచంద్ర" ఆ ప్రాంతానికి అధికారిగా నియమితుడైనాడు. "కచవా జాట్" రాజపుత్ర జాతికి చెందిన అతను తమ కులదేవత "జమ్వాయి మాత" పేరుమీద "జమ్ము" నగరాన్ని స్థాపించాడు. ఇక్కడ స్థిరపడిన రాజపుత్రులను "[[డోగ్రా]] [[రాజపుత్రులు]]" అంటారు.[[దేవోత్పతన నాయక్]] అంటే ఆలయాలను పడగొట్టే అధికారి అనే శాఖను ఏర్పాటు చేసిన ఏకైక భారతీయ పాలకుడు కాశ్మీరు రాజు [[హర్ష దేవుడు]] .[[కల్హణుడు]] రాసిన [[రాజతరంగిణి]] అనే గ్రంథంలో దేవోత్పతన నాయకుడనే ఉద్యోగి బాధ్యతలను వివరించాడు.
[[బొమ్మ:Maharaja1900.jpg|thumb|250px| 1900 కాలంనాటి జమ్ము-కాష్మీరు మహారాజా చిత్రం]]
|