జమ్మూ కాశ్మీరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrahamthulla (చర్చ | రచనలు) |
Nrahamthulla (చర్చ | రచనలు) |
||
పంక్తి 170:
1961లో జరిగి [[భారత-చైనా యుద్ధం]]లో
అప్పటినుండి భారతదేశం,పాకిస్తాన్ల మధ్య వైరానికి కాష్మీరు ప్రధానకారణం. ప్రపంచంరాజకీయాలలో అత్యంత ప్రమాదకరమైన యుద్ధానికి దారితీయగల ప్రమాదం ఉన్నవాటిలో ఇదిఒకటి. ఇందుమూలంగా 1948లోను, 1965లోను భారత్-పాకిస్తాన్లమధ్య యుద్ధాలు జరిగాయి. (1971లో జరిగిన యుద్ధం
కాని
1988-2000 మధ్య ఉగ్ర్రవాదం కాష్మీరులో 45,000పైగా అమాయకుల ప్రాణాలను బలిగొన్నది. ఈ సంఖ్యను కొన్న సంస్థలు మరింత ఎక్కువని అంచనా వేస్తున్నాయి. 1990 నుండి పాకిస్తాన్ద్వారా శిక్షితులైన ఉగ్రవాదుల కార్యకలాపాలు ప్రబలాయి. అందువల్ల భారతసైన్యం కాష్మీరులో నిరంతరంగా ప్రచ్ఛన్నయుద్ధం చేయవలసి వస్తున్నది. సామాన్యులపై మిలిటరీవారి అత్యాచారాలగురించి తీవ్రమైన విమర్శలున్నాయి. <ref> Human Rights Watch report ''India: Impunity Fuels Conflict in Jammu and Kashmir (Abuses by Indian Army and Militants Continue, With Perpetrators Unpunished)'', [http://hrw.org/english/docs/2006/09/08/india14159.htm] </ref>.
కాశ్మీర్ భారత్, పాకిస్థాన్లలో దేనికీ చెందకుండా, స్వతంత్రదేశంగా ఉండాలని లిబియా అద్యక్షుడు [[గడాఫీ]] ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో అన్నారు.(ఈనాడు25.9.2009).
==మూలాలు==
|