జమ్మూ కాశ్మీరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 170:
 
 
1961లో జరిగి [[భారత-చైనా యుద్ధం]]లో కాష్మీరుకాశ్మీరు ఈశాన్యభాగమైన [[ఆక్సాయ్ చిన్]] భాగాన్ని [[చైనా]] ఆక్రమించింది. ఇది కూడా భారతదేశంలో భాగమేనని భారతదేశపు వాదన.
 
 
అప్పటినుండి భారతదేశం,పాకిస్తాన్‌ల మధ్య వైరానికి కాష్మీరు ప్రధానకారణం. ప్రపంచంరాజకీయాలలో అత్యంత ప్రమాదకరమైన యుద్ధానికి దారితీయగల ప్రమాదం ఉన్నవాటిలో ఇదిఒకటి. ఇందుమూలంగా 1948లోను, 1965లోను భారత్-పాకిస్తాన్‌లమధ్య యుద్ధాలు జరిగాయి. (1971లో జరిగిన యుద్ధం బంగ్లాదేష్బంగ్లాదేశ్ కారణంగా జరిగింది). మరల 1999లో [[కార్గిల్]] ప్రాంతంలో జరిగిన సంఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి పోకుండా నిలువరించబడింది.
 
 
కాని కాష్మీరులోకాశ్మీరులో ఏ ప్రాంతాన్నైనా ''వివాదాస్పద ప్రాంతం'' అనిగాని, ''పాకిస్తాన్‌లో భాగం'' అనిగాని చూపే ప్రచురణను భారతప్రభుత్వం బహిష్కరిస్తుంది. <ref>ban on the import of ''[[Encyclopædia Britannica]]'' CD-ROMs into India in 1998 [http://www.indianexpress.com/ie/daily/19980826/23850324.html] </ref>
 
 
1988-2000 మధ్య ఉగ్ర్రవాదం కాష్మీరులో 45,000పైగా అమాయకుల ప్రాణాలను బలిగొన్నది. ఈ సంఖ్యను కొన్న సంస్థలు మరింత ఎక్కువని అంచనా వేస్తున్నాయి. 1990 నుండి పాకిస్తాన్‌ద్వారా శిక్షితులైన ఉగ్రవాదుల కార్యకలాపాలు ప్రబలాయి. అందువల్ల భారతసైన్యం కాష్మీరులో నిరంతరంగా ప్రచ్ఛన్నయుద్ధం చేయవలసి వస్తున్నది. సామాన్యులపై మిలిటరీవారి అత్యాచారాలగురించి తీవ్రమైన విమర్శలున్నాయి. <ref> Human Rights Watch report ''India: Impunity Fuels Conflict in Jammu and Kashmir (Abuses by Indian Army and Militants Continue, With Perpetrators Unpunished)'', [http://hrw.org/english/docs/2006/09/08/india14159.htm] </ref>.
కాశ్మీర్ భారత్, పాకిస్థాన్‌లలో దేనికీ చెందకుండా, స్వతంత్రదేశంగా ఉండాలని లిబియా అద్యక్షుడు [[గడాఫీ]] ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో అన్నారు.(ఈనాడు25.9.2009).
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జమ్మూ_కాశ్మీరు" నుండి వెలికితీశారు