నాథూరామ్ గాడ్సే: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: నాథూరామ్ గాడ్సే ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఇతను గాంధీని హత్య చేసి...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==గాంధీ హత్య==
భారత్-పాకిస్తాన్ విభజనని గాంధీ వ్యతిరేకించలేదు. ఆ సమయంలో గాంధీ పాకిస్తాన్ కు 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే నారాయణ్ ఆప్తే, వీర్ సావర్కర్, [[గోపాల్ గాడ్సే]] మరి కొందరు ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల సహాయంతో గాంధీని హత్య చేశాడు. హత్య చేసిన తరువాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు. గాడ్సేని హర్యాణాలోని అంబాలా జైలులో ఉరి తీశారు.
 
[[en:Nathuram Godse]]
"https://te.wikipedia.org/wiki/నాథూరామ్_గాడ్సే" నుండి వెలికితీశారు