కారాగారం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
జయంత్ కుమార్ (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
జయంత్ కుమార్ (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 19:
==ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్రీయ కారాగారాలు==
రాజమండ్రి , హైదరాబాద్లోని చెర్లపల్లి, [[చంచల్గూడ జైలు]], అనంతపురం, నెల్లూరు, విశాఖపట్టణం లలో 6 సెంట్రల్ జైళ్ళున్నాయి.
;రాజమండ్రి సెంట్రల్ జైలు: ఈ జైలు 35 ఎకరాల విస్తీర్ణం. ఇది ఒక కోట దీనిని 2-3 శతాబ్ధాల క్రితం డచ్ వారు నిర్మించారు. తరువాత ఈ కోట ఆంగ్లేయుల పరిపాలనలొ కారాగారం క్రింద మార్చబడింది. 1847 సంవత్సరము నుండి ఈ కారాగారానికి సెంట్రల్ జైల్ స్థానం కలిపించబడింది. ఈ జైలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లొనే అతి పురాతనమైన, అన్ని రకాల సురక్షిత వ్యవస్థలు కలిగిన జైలు. 1991 సంవత్సరం జైలు కార్యాలయం అందించిన ఆధారల ప్రకారం ఈ జైలు లొ 581 మంది జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైఘీలు, 355 స్వల్ప కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైధీలు ఉన్నారు. రాజమండ్రి కొంత కాలం డచ్ వారి పరిపాలనలొ ఉన్నది. డచ్ వారు మూడు నిల్వ గదులు ఏర్ఫటు చేశారు, డినిలొ ఆయుధాలు తుపాకులు భద్రపరచుకొనే వారు. ఈ గదులపైన ఒక రంధ్రం ఉన్నది , ఆ రంధ్రం గుండా కావలసిన ఆయుధాలు తీసుకొనేవారు. ఈ గదులు కొలతలు 10 అడుగులు ఎత్తు 10 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవు) ఉంటాయి. ఒక గది రాజమండ్రి సెంట్రల్ జైలు లొ ఉన్నది, రెండవది మునిసిపల్ ఆఫీస్ పశ్చిమ
==క్షమాబిక్ష==
|