వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
జయంత్ కుమార్ (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
MerlLinkBot (చర్చ | రచనలు) చి Bot: replacing outdated link thehindu.com with hindu.com |
||
పంక్తి 54:
==క్రైస్తవం==
వై.యస్. రాజశేఖరరెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సి.ఎస్.ఐ) అనే చర్చికి చెందిన ప్రొటెస్టెంటు క్రైస్తవుడు. ఈయన తాత బ్రిటీషు మిషనరీల ప్రభావంతో క్రైస్తవమతం పుచ్చుకున్నాడని<ref>http://news.rediff.com/special/2009/sep/07/dr-ysr-was-a-very-devoted-christian.htm</ref><ref>http://specials.rediff.com/election/2004/may/12sld3.htm</ref>, తండ్రి రాజారెడ్డి మిలటరీలో పనిచేస్తూ బర్మాలో ఉండగా, అక్కడ క్రైస్తవం పుచ్చుకున్నాడని రెండు వేర్వేరు కథనాలు ఉన్నాయి. ఈయన దైవభక్తిగల క్రైస్తవుడు. ప్రతిరోజూ బైబిల్ భక్తితో చదువుతుండేవాడు. ఈయన కుటుంబం పులివెందలలోని సి.ఎస్.ఐ చర్చికి హాజరౌతుంది. రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లోనూ, మరలా 2009లోనూ కుటుంబసమేతంగా బెత్లహాముకు తీర్థయాత్రకు వెళ్ళివచ్చాడు.<ref>http://election.rediff.com/report/2009/may/25/loksabapoll-ysr-to-visit-bethlehem.htm</ref> క్రైస్తవులైనా పారంపరికంగా వచ్చిన హిందూ సాంప్రదాయాలని వీడలేదు. రాజశేఖరరెడ్డి తిరుమలను అనేకమార్లు సందర్శించి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొని పూజలు చేశాడు.<ref>http://www.hindu.com/2005/05/06/stories/2005050612790300.htm</ref><ref>http://www.
==హెలికాప్టర్ ప్రమాదంలో మృతి==
|