ఎం. ఎల్. వసంతకుమారి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: [[వర్గం:]]'''ఎం.ఎల్.వసంతకుమారి''' (జూలై 3, 1928 - అక్టోబర్ 31, 1990) 1950లలో ద...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[వర్గం:]]'''ఎం.ఎల్.వసంతకుమారి''' ([[జూలై 3]], [[1928]] - [[అక్టోబర్ 31]], [[1990]]) 1950లలో దక్షిణభారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని. ఆమె పూర్తి పేరు మద్రాసు లలితాంగి వసంతకుమారి. కర్ణాటక సంగీతంలో ఆవిడకు [[ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి]]కు ఉన్నంత పేరుంది. [[ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి]], [[డి.కె.పట్టమ్మాళ్]] ఆమెకు సమకాలీనులు. ప్రముఖ నటి [[శ్రీవిద్య]] అమె కూతురు. 1958లో విడుదలైన [[భూకైలాస్ (1958 సినిమా)‌|భూకైలాస్]] చిత్రంలో ఆమె పాడిన ''మున్నీట పవళించు నాగశయనా'' పాట, తెలుగులోనే కాకుండా ఆమె పాడిన పాటల్లో అత్యుత్తమమైనది. [[మాయాబజార్|మాయాబజార్ (1957)]] చిత్రంలో ఆమె పాడిన ''శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా'' పాట కూడా బాగా పేరుపొందింది.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎల్._వసంతకుమారి" నుండి వెలికితీశారు