అరవీటి వంశము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
<big><sup>'''తిరుమలరాయలు ( 1570 - 1572'''):</sup></big><br />
 
ఇతను సామ్రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి ఆ ప్రాంతాలకు తన కుమారులను ప్రతినిధులుగా ఉంచాడు.
తిరుపతి, కంచి, శ్రీరంగంలలో ఉన్న దేవాలయాలకు మరమ్మత్తులు చేయించాడు.
 
<sup><big>'''మొదటి శ్రీరంగదేవరాయలు (1572 - 1585)''':</big></sup><br />
 
ఇతను తిరుమలరాయని పెద్దకుమారుడు. ఇరుగుపొరుగు సుల్తానుల నుంచి అనేక దాడులను ఎదుర్కొన్నాడు. తొలుత అహోబిలం ను పోగొట్టుకున్నప్పటికీ తిరిగీ స్వాధీనం చేసుకున్నాడు.
ఇతనికి సంతానం లేకపోవడం వల్ల చంద్రగిరి రాజప్రతినిధిగా ఉన్న ఇతని తమ్ముడు రెండో వెంకటరాయలు సింహాసనం అధిష్టించాడు.
 
<sup><big>'''రెందో వెంకటరాయలు ( 1585 - 1614 )''':</big></sup><br />
 
 
 
<sup>
<big>'''మూడో శ్రీరంగరాయలు ( 1642 - 1675 )''':</big></sup><br />
"https://te.wikipedia.org/wiki/అరవీటి_వంశము" నుండి వెలికితీశారు