అరవీటి వంశము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Trailingaswami (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Trailingaswami (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 21:
ఇతను స్వయంగా కవి... జయదేవుని గీతగోవిందానికి వ్యాఖ్యానం వ్రాశాడు.
ఇతను తిరుమలరాయని పెద్దకుమారుడు. ఇరుగుపొరుగు సుల్తానుల నుంచి అనేక దాడులను ఎదుర్కొన్నాడు. తొలుత అహోబిలం ను పోగొట్టుకున్నప్పటికీ తిరిగీ స్వాధీనం చేసుకున్నాడు.
ఇతనికి సంతానం లేకపోవడం వల్ల చంద్రగిరి రాజప్రతినిధిగా ఉన్న ఇతని తమ్ముడు రెండో వెంకటరాయలు సింహాసనం అధిష్టించాడు.
విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప రాజూల్లో ఇతనే చివరివాడు.
ఇతను కూడా దక్కన్ ముస్లిం ల దాడికి లోనయ్యాడు. వెంకటరాయలు తన సామంతులనూ, నాయకులనూ ఒకతాటిపైకి తెచ్చి గుత్తిని ఆక్రమించుకున్నాడు.
పంక్తి 37:
రెందో శ్రీరంగరాయల (1616) తరవాత రామదేవరాయలు (1616-1630), మూడవ వెంకటపతి రాయలు (1630-1642)లు పాలించారు. వీరి తరవాత మూడో శ్రీరంగరాయలు పాలించాడు.
అనేకానేక అంతర్యుద్ధాలు, మోసాలు....,దక్షిణాది నాయకులు కుట్రలతో బీజాపూర్ సుల్తాన్ తో చేతులుకలిపి ఇతన్ని ఓడించారు.
ఇతనితోనే అరవీటి వంశమేకాకుండా విజయనగర సామ్రాజ్యంకూడా పతనమైపోయింది.
|