కర్ణాటక యుద్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కర్ణాటక యుద్ధాలు(1745-63) 18 వ శతాబ్దం మధ్యలో భారత ఉపఖండాన సైనిక విభేదాల వలన సంభవించాయి. ఇందులొ వారసత్వం మరియు భూభాగం కోసం జరిగిన పోరాటాలు, మరియు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య దౌత్య మరియు సైనిక పోరాటాలు ఉన్నాయి. ఫలితంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం లో యూరోపియన్ వ్యాపార కంపెనీల పై తమ ఆధిపత్యాన్ని స్థాపించారు. చివరకు ఫ్రెంచ్ కంపెనీ ప్రధానంగా ఒక్క పాండిచేరి కి మత్రమే పరిమితమైనది. బ్రిటిష్ కంపెనీ ఆధిపత్యం చివరకు భారతదేశం లో బ్రిటిష్ రాజ్ స్థాపనకు దారితీసింది.
ప్రథానంగ మూడు కర్ణాటక యుద్ధాలు 1744-1763 మధ్య జరిగాయి.
==మొదటి కర్నాటక యుద్దం(1746-48)==
కర్నటక రాజ్యము ను స్తాపించినది సాదితుల్లా ఖాన్, ఇతని తర్వాత నవాబు దొస్త్ అలీ. దొస్త్ అలీ మరణానంతరం అన్వరుద్దీన్ మరుయు చందా సాహెబ్ మద్య ఆదిపత్యపోరు సాగింది. ఫ్రెంచ్ గవర్నర్ Dupleix సహకారం తో అన్వరుద్దీన్ నవాబు అయ్యాడు.
ఆస్ట్రియ వారసత్వ యుద్దం కారణంగా భారతదేశమ్ లో బ్రిటీష్ మరుయు ఫ్రెంచ్ వారి మద్య మొదటి కర్నాటక యుద్దం జరిగింది. భారతదేశమ్ లో బ్రిటీష్ వారు ఫ్రెంచ్ నౌకల పై దాడి చేసారు.
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_యుద్ధాలు" నుండి వెలికితీశారు