రామకథను వినరయ్యా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 22:
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నలుగురు
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు |||
పంక్తి 29:
గడియ యేని రఘురాముని విడచి గడుపలేని ఆ భూదాని
కౌశిక యాగము కాచిరమ్మని కనిపెను నీరదశ్యాముని |||
పంక్తి 36:
తాటకి దునిమి గన్నము గాచి తపసుల దీవెన తలదాచి
జనకుని యాగము జూచు నెపమ్మున కనియెను మిథిలపురాజలది |||
పంక్తి 43:
సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే కదిలినది
ధరణిజ మదిలో మెదలిన మోదము కన్నుల వెన్నెల విరిసినది |||
పంక్తి 50:
హరుని విల్లు రఘునాధుడు ఎత్తిన పెళపెళ విరిగినదీ
కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిసినవి |||
==బయటి లింకులు==
|