కొల్లాయిగట్టితేనేమి?: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
 
"కొల్లాయిగట్టితేనేనమి" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల. రచయిత మహీధర రామమోహనరావుగారు. ముద్రణా కాలం [[1964]] అయినా ఇతివృత్తం మాత్రం [[1920]] నుండి రెండు మూడేళ్ళలో భారత దేశంలో జరిగిన మార్పుల అనుసరణతో రాసారు రచయిత. [[1920]] మరియు [[1945]] మద్య కాలం చాలా ప్రాముఖ్యత కలిగినది. క్యిట్ ఇండియా, సత్యాగ్ర ఉద్యమాలు, [[కందుకూరి వీరేశలింగం]] వంటి వారి వలన ఆంధ్రదేశంలో మారుతున్న పరిస్థితుల ప్రభావాలను, తెలుగు ప్రాంతంలో జాతీయోధ్యమ చరిత్రను శాస్త్రీయమైన అవగాహనతో, అన్ని వైపుల నుంచీ అధ్యయనం చేసి రసిన రచన.
 
==కధ,పాత్రలు==