భారతీయ రిజర్వ్ బ్యాంక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
'''భారతీయ రిజర్వ్ బ్యాంక్''' (Reserve Bank of India-RBI) భారత దేశపు కేంద్ర బ్యాంకు. ఈ బ్యాంకును [[1935]], [[ఏప్రిల్ 1]] న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, [[1934]] ప్రకారము స్థాపించారు. స్థాపించబడినప్పటి నుంచి దీని ప్రధాన స్థావనం [[ముంబాయి]] నగరం లో ఉంది. ప్రారంభంలో ఇది ప్రైవేటు అజమాయిషిలో ఉన్ననూ [[1949]] లో జాతీయం చేయబడిన తర్వాత భారత ప్రభుత్వం అధీనంలో ఉంది.
 
రిజర్వ్ బ్యాంకుకు అధిపతి గవర్నర్ . ఇతనికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అని పిలుస్తారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సాధారణంలో ఆర్థిక నైపుణ్యం కల వ్యక్తులను ఈ బ్యాంకు అధిపతులుగా నియమించబడతారు. మనదేశ ప్రస్తుత [[ప్రధానమంత్రి]] [[మన్‌మోహన్ సింగ్]] గతంలో రిజర్వ్ బ్యంకు గవర్నర్ గా పనిచేసినారు. రిజర్వ్ బ్యంకుకు ప్రస్తుత గవర్నర్ [[దువ్వూరిరఘురాం సుబ్బారావుగోవింద్ రాజన్]]. ఈయన [[2008]] [[సెప్టెంబర్ 5]] న [[వేణుగోపాల రెడ్డి]] నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు కలవు.
== రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు ==
* ఆస్‌బోర్న్ స్మిత్ (1935-1937)