విశ్వ హిందూ పరిషత్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
వి.హెచ్.పి మొదటి చర్చనీయాంశ సమావేశం పవాయ్, సాందీపుని సంధ్యాలయ, బొంబాయిలో 29 ఆగష్టు 1964 న జరిగింది. జన్మాష్టమి పండుగ నాడు ఏర్పాటుచేసుకున్న ఈ సమావేశానికి ఆర్.ఎస్.ఎస్ అధినేత ఎం.యస్.గోల్వాల్కర్ ఆతిథ్యం వహించారు. హిందూ, సిక్కు, బౌద్ధ మరియు జైన మతస్తుల నుండి అనేకమంది ప్రతినిధులు, అలాగే దలైలామా ఈ సమావేశానికి హాజరయ్యారు.
 
"భారత మూలాలకు చెందిన అన్ని మత విశ్వాసాలను ఏకం చేయాలి" అని "హిందూ" ("హిందూస్తాన్" ప్రజలు) అనే పదం చెబుతుందని కావున అన్ని మతాలకు చెందిన అనుయాయులకు ఇది వర్తించబడుతుందని గోల్వాల్కర్ వివరించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/విశ్వ_హిందూ_పరిషత్" నుండి వెలికితీశారు