బగ్గు సరోజనమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1972 నుండి 1978 వరకు నరసన్నపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]

బగ్గు సరోజనమ్మ

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1972 - 1978
ముందు శిమ్మ జగన్నాధం
తరువాత డోల సీతారాములు
నియోజకవర్గం నరసన్నపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానం బగ్గు లక్ష్మణరావు

రాజకీయ జీవితం మార్చు

బగ్గు సరోజనమ్మ కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లోకి వచ్చి 1972లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె ఆ తరువాత 1978లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది.[2]

మూలాలు మార్చు

  1. Sakshi (21 April 2014). "నరసన్నపేట... నాలుగు స్తంభాలాట". Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
  2. Sakshi (2019). "నరసన్నపేట నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.