బుధ వినాయక దేవాలయం

ఒడిశా రాష్ట్రం, జాజ్‌పూర్‌ పట్టణంలోని వినాయక దేవాలయం.

బుధ వినాయక దేవాలయం, ఒడిశా రాష్ట్రం, జాజ్‌పూర్ జిల్లా, జాజ్‌పూర్‌ పట్టణంలోని బైతరణి నది సమీపంలో ఉన్న వినాయకుడి దేవాలయం. యజ్ఞ వరాహ దేవాలయానికి చాలా సమీపంలో ఉన్న ఈ దేవాలయంలోని విగ్రహం దశాశ్వమేధ ఘాట్ సమీపంలో కనుగొనబడింది.

బుధ వినాయక దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఒడిషా
జిల్లా:జాజ్‌పూర్ జిల్లా
ప్రదేశం:జాజ్‌పూర్‌
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:దేవాలయ శైలీ

ఆర్కియాలజీ మార్చు

కళింగ కాలంలో ఖనోలైట్ రాయిని ఉపయోగించి ఈ దేవాలయం నిర్మించబడింది. దేవాలయ శిల్పాలను రక్షించడానికి ఇటీవల సున్నంతో ప్లాస్టర్ చేయబడింది. జైన తీర్థంకర శాంతినాథ్‌తోపాటు విష్ణువు, మహిషమర్దిని వివిధ వదులుగా ఉన్న శిల్పం కూడా కనుగొనబడింది. అన్నింటి ఆధారంగా ఈ దేవాలయం 11వ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్పవచ్చు. ఈ దేవాలయం కూడా సోనేపూర్, భువనేశ్వర్‌లోని ఇతర దేవాలయాల మాదిరిగానే రేఖ, పిధా నిర్మాణాలను కలిగి ఉంది. ఇక్కడ వినాయక చవితి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.[1]

మూలాలు మార్చు

  1. "Archaeological survey Indira Gandhi National Centre for the Arts" (PDF). Archived from the original (PDF) on 21 June 2011. Retrieved 20 November 2010.

బయటి లింకులు మార్చు