బొబ్బిలి సంస్థానం
బొబ్బిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రాత్మక సంస్థానం. ఇది 1652 సంవత్సరంలో పెద్దరాయుడు చేత స్థాపించబడింది.

బొబ్బిలి రాజుల వంశక్రమం మార్చు
- రాజా నిర్వాణ రాయడప్ప - 1652
- రాజా లింగప్ప
- రాజా వేంగళరాయ రంగారావు
- రాజా రంగపతి రంగారావు
- రాజా రాయడప్ప రంగారావు
- రాజా గోపాలకృష్ణ రంగారావు ( - 1757)
- రాజా వెంకట రంగారావు (1794 - 1801)
- రాజా సీతా చలపతి రంగారావు
- రాజా సీతా రామకృష్ణ రాయడప్ప రంగారావు (1802 - 1830)
- రాజా శ్వేతాచలపతి రంగారావు (1830 - 1862)
- రాణీ లక్ష్మీ చెల్లయమ్మ (1868 - 1881)
- రాజా వేంకట శ్వేతాచలపతి రంగారావు (1881 - 1916)
- రాజా కుమారకృష్ణ రంగారావు (1916 - 1920)
- రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు (1920 - 1948)
ప్రస్తుత కుటుంబ సభ్యులు మార్చు
- రాజా వేంకట గోపాల కృష్ణ రంగారావు
- రాజా వెంకట సుజయ కృష్ణ రంగారావు ప్రస్తుత యం.ఏల్.ఏ. బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం
- రాజా రామ కృష్ణ రంగారావు
- రాజా వెంకట శ్వేతాచలపతి కుమార కృష్ణ రంగారావు మాజీ మున్సిపల్ ఛైర్ పర్స్ న్ బొబ్బిలి మువ్సిపాలిటి
- రాజా విశాల్ గోపాల కృష్ణ రంగారావు.
మూలాలు మార్చు
- బొబ్బిలి సంస్థాన చరిత్ర సాహిత్య పోషణ, డా. బోనాల సరళ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి.పట్టం పొందిన గ్రంథం, ఋత్విక్ సాహిత్య ప్రచురణలు, హైదరాబాదు, 2002.