బొబ్బిలి సంస్థానం

బొబ్బిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రాత్మక సంస్థానం. ఇది 1652 సంవత్సరంలో పెద్దరాయుడు చేత స్థాపించబడింది.

1864 లో బొబ్బిలి సంస్థానం వారిచే స్థాపించిన ఉన్నత ఫాఠశాల ప్రదర్శన బోర్డు.

బొబ్బిలి రాజుల వంశక్రమం మార్చు

 
రాజా వెంకట రంగారావు (1794 - 1801) (బొబ్బిలి రాజుల వంశక్రమంలోని 14 మందిలో 7 వారు)
  1. రాజా నిర్వాణ రాయడప్ప - 1652
  2. రాజా లింగప్ప
  3. రాజా వేంగళరాయ రంగారావు
  4. రాజా రంగపతి రంగారావు
  5. రాజా రాయడప్ప రంగారావు
  6. రాజా గోపాలకృష్ణ రంగారావు ( - 1757)
  7. రాజా వెంకట రంగారావు (1794 - 1801)
  8. రాజా సీతా చలపతి రంగారావు
  9. రాజా సీతా రామకృష్ణ రాయడప్ప రంగారావు (1802 - 1830)
  10. రాజా శ్వేతాచలపతి రంగారావు (1830 - 1862)
  11. రాణీ లక్ష్మీ చెల్లయమ్మ (1868 - 1881)
  12. రాజా వేంకట శ్వేతాచలపతి రంగారావు (1881 - 1916)
  13. రాజా కుమారకృష్ణ రంగారావు (1916 - 1920)
  14. రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు (1920 - 1948)

ప్రస్తుత కుటుంబ సభ్యులు మార్చు

  1. రాజా వేంకట గోపాల కృష్ణ రంగారావు
  2. రాజా వెంకట సుజయ కృష్ణ రంగారావు ప్రస్తుత యం.ఏల్.ఏ. బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం
  3. రాజా రామ కృష్ణ రంగారావు
  4. రాజా వెంకట శ్వేతాచలపతి కుమార కృష్ణ రంగారావు మాజీ మున్సిపల్ ఛైర్ పర్స్ న్ బొబ్బిలి మువ్సిపాలిటి
  5. రాజా విశాల్ గోపాల కృష్ణ రంగారావు.

మూలాలు మార్చు

  • బొబ్బిలి సంస్థాన చరిత్ర సాహిత్య పోషణ, డా. బోనాల సరళ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి.పట్టం పొందిన గ్రంథం, ఋత్విక్ సాహిత్య ప్రచురణలు, హైదరాబాదు, 2002.

ఇవికూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు