భక్తిరస శతక సంపుటము
శతక సాహిత్యంలో నీతి తర్వాత ప్రముఖమైన స్థానం భక్తిదే. పలువురు భక్తులు తమ ఇష్టదైవాలను గొప్పగా కీర్తిస్తూ శతకాలు రచించారు. ఈ గ్రంథంలో అటువంటి భక్తి శతకాలను సంపుటంగా ప్రచురిచ్నారు.
దీనిని 1926 సంవత్సరంలో వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారు ముద్రించారు.[1]
ఇందలి శతకములుసవరించు
- సూర్యనారాయణ శతకము
- రేపాల రాజలింగ శతకము
- రఘుతిలక శతకము
- మహిషాసురమర్దని శతకము
- ఉద్దండరాయ శతకము
- గొట్టుముక్కల రాజగోపాల శతకము
- రుక్మిణీపతి శతకము
- జ్ఞానప్రసూనాంబిక శతకము
- ముకుంద శతకము
- శివ శతకము
- రమాధీశ్వర శతకము
- భక్త చింతామణి శతకము
- సీతాపతి శతకము
- మహిజా మనోహర శతకము
- పార్థసారథి శతకము
- శ్రీ రాజశేఖర శతకము
- శ్రీ రంగేశ శతకము
- మాధవ శతకము
- కామేశ్వరీ శతకము
- శ్రీ విశ్వనాథ శతకము