• దొండా మాణిక్యాలరావు, తండ్రి సూర్యచంద్రరావు, తల్లి రాజేశ్వరి ల రెండవ కుమారుడు.పశ్చిమగోదావరి జిల్లా, ఇరగవరం మండలం, ఓగిడి గ్రామం.ఈయన డిగ్రీవరకు చదివి తరువాత విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారు.ఓగిడి గ్రామం చాల పురాతనమ్తెనది.ఇక్కడ ప్రతి మూడు సంవత్సరాలకి అ గ్రామ దేవత జాతర జరుగుతుంది ఈగ్రామం కానూరివారి, ఆడబాలవారి, చాకలి చాపాటి వారి పుటినిల్లుగా చేప్పుతారు.అ ఊరి జాతర వీరి ఆద్వర్యంలోనే జరుగుతుంది.ఈ గ్రామంలో అన్ని వర్నలు ఉన్నాయి.ఇది పసిడి పంటలతో ఏప్పుడు కనిపిస్తుంది.
  • అల్లం మాణిక్యాలరావు, పశ్చిమగోదావరి జిల్లా మీనవల్లూరు వాస్థవ్యులు. హేతువాది . రాడికల్ హ్యూమనిస్టు పత్రికలో, రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో పనిచేశారు.
  • వెల్దుర్తి మాణిక్యాలరావు, అణా గ్రంథమాల వ్యవస్థాపకులు.