నా పెరు వేణుగొపాల్ మల్లారపు. మా ఊరు కడప జిల్లా, సంబేపల్లె మండలం,దెవపట్ల గ్రామం,నడిమిరాజువారిపల్లె.నేను చిత్తూరు జిల్లా మదనపల్లె లొ జన్మించాను. నా విద్యాభ్యాం అంతా మదనపల్లె లొనె జరిగింది. విద్యొదయా ఇంగ్లీషు మీడియం పాఠశాల లొ పదవ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తరువాత బి.టి కళాశాల లొ ఇంటరుమీడియట్ ఛదువుకున్నాను.ఇంజనీరింగు శ్రీ వెంకటెశ్వర ఇంజనీరింగు కళాశాల లొ చదువుకున్నాను.ప్రస్తుతం వ్రుత్తిరీత్యా అమెరికా లొ సత్యం కంప్యుటర్ లొ పని చెస్తున్నాను.