విక్టరీ ఇండియా ఛారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాచ్

విక్టరి ఇండియా ఛారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాట్ - అనే స్వచ్ఛంద సేవాసంస్థ ఏప్రిల్ 11, 1989 న ప్రారంభింపబడింది. ప్రస్తుతం వంద మంది చెవిటి మరియూ మూగ విద్యార్థులు ఈ సంస్థలో విద్యనభ్యసించుచున్నారు. వారికి స్పీఛ్ థెరెపీ మరియూ ఆధునిక పద్ధతుల ద్వారా విద్యాబోధన చేయడంతో పాటుగా వృత్తి విద్యయందు ప్రతేక శిక్షణ ఇవ్వబడుతున్నది. ఈ సంస్థ నియోజకవర్గంలోని వికలాంగులకు ప్రభుత్వం అందించే సహాయము వారికి అందే విధంగా కృషి చేస్తోంది. ఈ సంస్థచే చెవి యంత్రము, త్రిచక్ర వాహనాలు, చేతి కర్రలు, వీల్ చైర్లు ఉచితంగా అందిచబడుచున్నవి, వికలాంగులకు రాయితీ బస్సు పాసులు, వైద్య శిబిరాలను నిర్వహించి వైద్య ధృవీకరణ పత్రాలను అందించుచున్నది.

బయటి లింకులు మార్చు

విక్టరీ ఇండియా వెబ్ సైటు.

మూలాలు మార్చు

  • [1]
  • [2]
  • వార్తా దిన పత్రికలోని కథనం.