డా.వి.ఆర్.రాసాని గా తెలుగు సాహిత్య లోకానికి పరిచయమైన రాసాని వెంకట్రామయ్య రాయలసీమ వాసి. రాసాని కథ, నవల, నాటక కర్తగా, విమర్శకుడిగానే గాక కవిగా, కాలమిస్టుగా, నాటక ప్రయోక్తగా కూడా ప్రసిద్ధుడే. వీరి రచనలు ఇతర భాషలలోకి కూడా అనువాదం చేయబడ్డాయి.[1]

డా.వి.ఆర్.రాసాని
జననం
రాసాని వెంకట్రామయ్య

1957, ఏప్రియల్, 19
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మం. కురవపల్లె.
ఇతర పేర్లురాసాని
వృత్తిశ్రీ వేంకటేశ్వ డిగ్రీ కళాశాల, తిరుపతి, తెలుగు అధ్యాపకుడు
తల్లిదండ్రులు
  • కీ.శే. శిద్ధయ్య (తండ్రి)
  • కీ.శే. యల్లమ్మ (తల్లి)

రచనలు మార్చు

కథా సంపుటాలు మార్చు

మెరవణి, పయనం, మావూరి కతలు, శ్రీకృష్ణదేవరాయల కథలు.

నవలలు మార్చు

చీకటిరాజ్యం, మట్టి బతుకులు, చీకటిముడులు, బతుకాట, ముద్ర, వలస, పరస, ఏడోగ్రహం.

నాటికలు మార్చు

స్వర్గానికి ఇంటర్వ్యూ, దృష్టి, జలజూదం, నేలతీపి, మనిషి పారిపోయాడు.

నాటకాలు మార్చు

కాటమరాజు యుద్ధము, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, చెంచు నాటకం, అఙ్ఞాతం.

పరిశోధనా గ్రంథాలు మార్చు

రాయలసీమ వేడుక పాటలు, లోచూపు, జానపద గేయాలలో పురాణాలు, వేడుకపాటలు, పని పాటలు.

సంకలనాలు మార్చు

తెలుగు కథ - దళిత, మైనారిటీ, గిరిజన, బహుజన జీవితం, కథా వార్షిక - 10 సంకలనాలు (సహ సంపదకత్వం)

కాలమ్ రచనలు మార్చు

రాయలసీమ నటరత్నాలు (కామధేను దినపత్రిక) ఇది తిరుపతి (ఆంధ్రప్రభ వారపత్రిక) మావూరి కతలు (ఆంధ్రభూమి దినపత్రిక) లోకూలు (కళాదీపిక పక్షపత్రిక).

మూలాలు మార్చు

  1. ఎం. వి, నాగసుధారాణి. "రాయలసీమ కథలు క్షామ చిత్రణ" (PDF). shodhganga. తిరుపతి: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 67. Retrieved 1 December 2017.