వైకుంఠపురం బ్యారేజ్

వైకుంఠపురం బ్యారేజ్ ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజికి 23 కి.మీ ఎగువన నిర్మిస్తున్న ఆనకట్ట. ఇది మున్నేరు, వైరా నదుల నుంచి వచ్చే 10 TMC ల వరద నీటి నిల్వ కోసం, FRL 25M నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫిబ్రవరి 13, 2019 న ఈ పథకానికి శంకుస్థాపన చేశాడు.[1] ఇది నిలవ చేసే నీరు వెనుక పొక్కునూరులోని పులిచింతల ప్రాజెక్టు వరకు దాకా విస్తరిస్తుంది.

వైకుంఠపురం బ్యారేజి గణాంకాలు.[2]

నిల్వ సామర్థ్యం (TMC లో) : 10 TMC
నది ప్రాంతము : కృష్ణ నది
పర్పస్ : ఇరిగేషన్, నీటి సరఫరా
బారేజ్ యొక్క పొడవు : 1187.5 M
భూమి బండ్ యొక్క పొడవు : 1807.5 M
చెరువు స్థాయి (మీ) : + 25 M (MSL)
చట్రం / బేస్ కింద సంఖ్య : 12 nos
వంతెనలు / బేళ్ల కింద వెడల్పు : 15 X 8 M
క్రెస్ట్ స్థాయి : + 17 M (MSL)
బారేజ్ బేస్ సంఖ్య : 56 nos
బారేజ్ బేస్ యొక్క వెడల్పు : 15 x 7 M
క్రెస్ట్ స్థాయి : + 18 M (MSL)

మూలాలు మార్చు

  1. Srinivas, Rajulapudi (2019-02-14). "Naidu lays foundation stone for barrage across Krishna". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-02-18.
  2. Amaravati Capital Updates (2019-02-17), Vykuntapuram Barrage In Krishna River Amaravati || New Barrage In Amaravati, retrieved 2019-02-18

వెలుపలి లంకెలు మార్చు