షేక్ దాదాపీర్ ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి చెందిన ఉపాధ్యాయుడు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత. 2012 ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ గారిచే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. [1]

షేక్ దాదపీర్
జననంపోరుమామిళ్ళ
నివాస ప్రాంతంపోరుమామిళ్ళ
వృత్తిఉపాధ్యాయుడు

పురస్కారాలు మార్చు

షేక్ దాదాపీర్ ఇండో-థాయిలాండ్ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైనారు. కొత్తడిల్లీకి చెందిన All India Development Association అను సంస్థ, ఇతనిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. పర్యావరణ పరిరక్షణ, మూడనమ్మకాలపై ఇతను విశేషకృషికి, ఈ పురస్కారాన్ని, ఫిబ్రవరి-15 న బ్యాంగ్ కాక్ లో ప్రదానం చేస్తారు.

మూలాలు మార్చు

  1. "Gift of education: Andhra Pradesh teacher on mission to make tribals literate". The New Indian Express. Retrieved 2021-01-18.

వెలుపలి లంకెలు మార్చు