సురేంద్ర ప్రసాద్ యాదవ్

సురేంద్ర ప్రసాద్ యాదవ్ బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో సహకార శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1][2]

సురేంద్ర ప్రసాద్ యాదవ్
సురేంద్ర ప్రసాద్ యాదవ్


ఎమ్మెల్యే
పదవీ కాలం
1990-1998, 2000-ప్రస్తుతం
ముందు అభిరాం శర్మ
నియోజకవర్గం బెలగంజ్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1998 – 1999
ముందు రామాశ్రయ ప్రసాద్ సింగ్
తరువాత అరుణ్ కుమార్
నియోజకవర్గం జహానాబాద్

పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
1997 – 1998

ఎక్సైజ్ శాఖ మంత్రి
పదవీ కాలం
2000 – 2003

పదవీ కాలం
రాష్ట్రీయ జనతా దళ్

జియార్డిఏ చైర్మన్
పదవీ కాలం
1991 – 1997

వ్యక్తిగత వివరాలు

జననం (1959-01-02) 1959 జనవరి 2 (వయసు 65)
గయా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు జనతా దళ్
నివాసం గయా, బీహార్, భారతదేశం
పూర్వ విద్యార్థి మగధ యూనివర్సిటీ

మూలాలు మార్చు

  1. Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
  2. Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.