సైదాపురం మండలం
ఆంధ్ర ప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలం
సైదాపురము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలం. సైదాపురం అనునది మండల కేంద్రం. ఈ మండలంలో 80 కి పైగా గ్రామంలున్నవి.OSM గతిశీల పటము
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 14°10′41″N 79°44′35″E / 14.178°N 79.743°ECoordinates: 14°10′41″N 79°44′35″E / 14.178°N 79.743°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండల కేంద్రం | సైదాపురము |
విస్తీర్ణం | |
• మొత్తం | 347 కి.మీ2 (134 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 43,704 |
• సాంద్రత | 130/కి.మీ2 (330/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 979 |
గ్రామాలుసవరించు
- అధ్వాన్న పునరాయణకట్టుబడి
- అనంతమడుగు
- అయ్యవారిపాలెం
- ఊటుకూరు
- ఒరుపల్లె
- ఓరుపల్లి
- కలిచేడు
- కృష్ణారెడ్డిపల్లి
- కొమ్మిపాడు
- కోమటిగుంట రాజుపాలెం
- గులించెర్ల
- గ్రిద్దలూరు
- చగనం
- చీకవోలు
- జఫ్లాపురం
- జోగిపల్లి
- తిప్పిరెడ్డిపల్లి
- తోకలపూడి
- తోచం
- దేవరవేమూరు
- నలబొట్లపల్లి
- పాతళ్ళపల్లి
- పాలూరు
- పెరుమాళ్లపాడు
- పొక్కందాల
- పోతెగుంట
- మలిచేడు
- మునగపాడు
- మొలకలపూండ్ల
- రగనరామాపురం
- రామసాగరం
- లింగసముద్రం
- వేములచేడు
- సముద్రాలవారి ఖండ్రిక
జనాభా (2001)సవరించు
మొత్తం 43,292 పురుషులు 21,740 స్త్రీలు 21,552
- అక్షరాస్యత (2001) మొత్తం 54.54% పురుషులు 63.89% స్త్రీలు 45.18%