సైదాపురం మండలం
ఆంధ్ర ప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలం
సైదాపురం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మండలం. సైదాపురం మండల కేంద్రం. ఈ మండలంలో 80 కి పైగా గ్రామాలున్నవి.OSM గతిశీల పటము
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 14°10′41″N 79°44′35″E / 14.178°N 79.743°ECoordinates: 14°10′41″N 79°44′35″E / 14.178°N 79.743°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండల కేంద్రం | సైదాపురము |
విస్తీర్ణం | |
• మొత్తం | 347 km2 (134 sq mi) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 43,704 |
• సాంద్రత | 130/km2 (330/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 979 |
గణాంకాలుసవరించు
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా మొత్తం 43,292, అందులో పురుషులు 21,740, స్త్రీలు 21,552. అక్షరాస్యత మొత్తం శాతం 54.54% పురుషులు అక్షరాస్యత శాతం 63.89% స్త్రీలు అక్షరాస్యత శాతం 45.18%
మండలం లోని గ్రామాలుసవరించు
రెవెన్యూయేతర గ్రామాలుసవరించు
- అధ్వాన్న పునరాయణకట్టుబడి
- అనంతమడుగు
- ఊటుకూరు
- ఒరుపల్లె
- ఓరుపల్లి
- కలిచేడు
- కృష్ణారెడ్డిపల్లి
- కొమ్మిపాడు
- కోమటిగుంట రాజుపాలెం
- గులించెర్ల
- గ్రిద్దలూరు
- చగనం
- చీకవోలు
- జఫ్లాపురం
- జోగిపల్లి
- తిప్పిరెడ్డిపల్లి
- తోకలపూడి
- తోచం
- దేవరవేమూరు
- నలబొట్లపల్లి
- పాతళ్ళపల్లి
- పాలూరు
- పెరుమాళ్లపాడు
- పొక్కందాల
- పోతెగుంట
- మలిచేడు
- మునగపాడు
- మొలకలపూండ్ల
- రగనరామాపురం
- రామసాగరం
- లింగసముద్రం
- వేములచేడు
- సముద్రాలవారి ఖండ్రిక
రెవెన్యూయేతరగ్రామాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ https://spsnellore.ap.gov.in/document/district-handbook-of-statistics/.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015