హాథీరాంజీ, సా.శ. 1200 కాలంలో ఉత్తర భారతదేశం ఐన మారాథోడ్ రాజ్య స్థాపకుడు శ్రీ బుద్ధదేవుడి అంశం తో పుట్టిన శ్రీ బుద్దా గోనే మహారాజ్, గొనెంద్ర దేవుడు, గొనెంద్ర స్వామి కొడుకె ఈ హతి రాజ్ (రామ్ )తిరుమలకు వచ్చిన భక్తుడు. ఇతడు స్వామివారితో పాచికలాడేంత సన్నిహిత భక్తుడని కథనాలున్నాయి. పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హథీరాంజీ మఠం, ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్ల ఎత్తులో ఉన్నదని ఒక కథనం మరొక విషయం పూర్వము నుంచి హతి రామ్ దేవాలయం వాసుదేవుడి నిలయం (విష్ణు మూర్తి అవతారం ఐన శ్రీ కృష్ణుడు తండ్రి )[1] కథ ప్రకారం ఇతనిగురించి అర్చకులు రాజుకు ఫిర్యాదు చేశారు. అతనిని శిక్షించడానికి ముందు రాజు ఒక పరీక్ష పెట్టాడు. ఒక బండెడు చెరకు గడలు అతనిగదిలో పెట్టి తాళం వేశారు. ఆ చెఱకు గడలను తినగలిగితే అతనిని శ్రీహరీవారి సన్నిహితునిగా అంగీకరిస్తానని రాజు అన్నాడు. స్వామి ఏనుగు రూపంలో వచ్చినా ఇంద్ర దేవుడు గజేంద్రుడు అయినా ఏనుగు చెఱకు గడలన్నీ తినివేశాడు. బావాజీని హాథీరాం బాలాజీ అని పిలువసాగారు.

హాతీరాం జీ స్వామి వారితో పాచికలాడుతున్న దృశ్యం, తిరుమలలోని ఒక చిత్రం

[[ఫైలు:సర్వజగత్ సృష్టికర్తయైన విశ్వకర్మ, కాలగణనకై, ముందుగా, కల్పములను ఏర్పరిచినాడు. కల్పములు ఐదు. అవి 1.బ్రహ్మకల్పము 2.సూర్యకల్పము 3.ఇంద్రకల్పము 4.విష్ణుకల్పము 5.శివకల్పము

కల్పములు తిరిగి ఐదు యుగములుగా విభజించబడినవి. అవి 1.కృతయుగము 2.త్రేతాయుగము 3.ద్వాపరయుగము 4.అస్కందయుగము(కలియుగము) 5.అభిభూ:యుగము(కలియుగ అవసానయుగము)

కృతయుగము నుండి కలియుగ వరుకు వారి వంశ కల్పము వాస్తూనే యున్నది బంజార లేదా లంబాడి సూర్య వంశ క్షత్రియులు గా పిలవ బడే కుల దేవుని కొన్ని అవతారలు :- దేవేంద్రుడు, సూర్యదేవుడు ,వాసుదేవుడు( కృష్ణుడు తండ్రి )గరుడ దేవుడు,భువనేంద్ర, భూమి పుత్ర, పరమాత్మ, దేవా, దేవరాజ్,సింహనరేంద్ర(ధర్మ పురిలో ఉగ్ర సింహుడిగా అవతరించాడు )ధర్మేంద్ర, మహీంద్రా, నాగేంద్ర, ఇంద్ర కేశవ, మునిరాజు,

దేవతల స్వర్గ లోక ఆధిపతి దేవా దేవేంద్రుడు ,వాసుదేవుడు,అర్జునుడు, లక్ష్మణుడు, వేణుగోపాల స్వామి,భృగు మహర్షి, సప్త ఋషులు(వారి అవతారం అది శేషులు), బుద్దా దేవుడు,(బంజారాలు బౌద్ధు లుగా ఉన్నపుడు వారి రాజధాని రాజస్థాన్) ఇంద్ర బటారిక (కర్ణాటక చాలుక్య రాజ్యం ),గోనే (ఆవుల మంద )రుద్రదేవుడు (శిల్ప బ్రహ్మ )తూర్పు చాలుక్యూడైనా వెయ్యి స్తంభాల గుడి త్రికూట లేదా త్రిలింగం 1, ఇంద్ర లింగం 2, విష్ణు లింగం,3, శివ లింగం గుర్తు గా ఆలయం కట్టించాడు సృష్టి,పాలి స్థితి,లయ,,అతని కోట మహబూబ్ నగర్ ఘనపూర్ కోట , అతనే గోనెమహరాజ్,గోనే బుద్దా,గోనేంద్ర స్వామి,గోనేంద్రుడు,గోనెంద్ర,గోనే దేవుడు, బాలాజీ,(అంటే 12 సంవత్సరాల బాల వయస్సు లో హతి రామ్ బావాజీ కి దర్శనం ఇచ్చాడు )పేర్లతో పిలవబడతాడు,ఇతని కుమారుడే హతి రామ్ బావాజీ,,,,,! బల్జా, బలియావాల్ ,బంజార, లంబాడి ఇలా క్రమంగా మారిపోయిన పేర్లు హాథీరాంజీతో పాచికలాడి స్వామి తిరుమలలో తన ఆస్తున్నింటినీ పందెంగా పెట్టి ఓడిపోయాడని, అప్పటినుండి తిరుమల ఆలయం అతని వారసుల అధీనంలో ఉన్నదనీ కూడా ఒక కథనం ఉంది. ఈస్టిండియా కంపెనీవారు దేవాలయాల నిర్వహణలో జోక్యం కలుగ జేసుకోకూడదని నిర్ణయించుకొన్న తరువాత (ఈ కథనం ఆధారంగా కావచ్చును) 1843లో ఆర్కాటు జిల్లా కలెక్టరు సనదు (ఉత్తర్వు) తో తిరుమల నిర్వహణను హాథీరాంజీ మఠం అధిపతికి అప్పగించారు.[2][3]

హాతీరాంజీ మఠం: తిరుపతి

1932లో తి.తి.దే. చట్టం అమలులోకి వచ్చింది. అంతకు మునుపు మహంతుల ఆధీనంలో ఉండేది. హథీరాంజీ మఠానికి పెద్ద సంఖ్యలో బంజారాలు లంబాడీలు దర్శనం చేసుకోవటానికి వస్తారు. బంజారాలు లంబాడీలు హథీరాంజీ తమ తెగకు చెందినవాడని భావిస్తారు. అందువలన తిరుమలలో దర్శనమైన వెంటనే హథీరాంజీ ఆశీర్వాదం పొందడానికి మఠానికి వస్తారు. మఠంలో లంబాడీలకు ఉచిత బస ఏర్పాట్లు ఉన్నాయి.[4]

మూలాలు, వనరులు మార్చు

  1. God inside out: Śiva's Game of Dice By Don Handelman, David Dean Shulman పేజీ.106
  2. The Tirumala Temple By N. Ramesan
  3. The Madras law journal, Volume 17 పేజీ.237
  4. Recent trends in historical studies: festschrift to Professor Ravula Soma Reddy By A. Satyanarayana, Pedarapu Chenna Reddy, Ravula Soma Reddy పేజీ.227
  • తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి - ప్రచురణ : సూర్య పబ్లికేషన్స్, హైదరాబాదు (2002) - వ్యాసంలో అధిక భాగం ఈ పుస్తకంనుండి తీసుకోబడింది.