అజైబ్ సింగ్ భట్టి
అజైబ్ సింగ్ భట్టి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017 నుండి 2022 వరకు పంజాబ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పని చేశాడు.[1]
అజైబ్ సింగ్ భట్టి | |||
శాసనసభ డిప్యూటీ స్పీకర్
| |||
పదవీ కాలం 16 జూన్ 2017 – 10 మార్చి 2022 | |||
ముందు | దినేష్ సింగ్ | ||
---|---|---|---|
తరువాత | జై కృషాన్ సింగ్ | ||
నియోజకవర్గం | మలౌట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బిలాస్ పూర్, పంజాబ్, భారతదేశం | 1951 మార్చి 28||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | అర్జన్ సింగ్, సంత్ కౌర్ | ||
జీవిత భాగస్వామి | మంజిత్ కౌర్ | ||
సంతానం | 2 కుమారులు, 1 కుమార్తె | ||
నివాసం | మలౌట్ , పంజాబ్ |
నిర్వహించిన పదవులు మార్చు
- 2007 - 2012 : నాథన్ ఎమ్మెల్యే
- 2007 - 2012 : భుచోమండి ఎమ్మెల్యే
- 2017 - 2022 : మలౌట్ ఎమ్మెల్యే
మూలాలు మార్చు
- ↑ Hindustan Times (16 June 2017). "Ajaib Singh Bhatti elected as deputy speaker of Punjab assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2022. Retrieved 5 August 2022.