అన్వర్ పాష మహ్మద్‌: నిజామాబాద్

(అన్వర్ పాష మహ్మద్‌: నిజామాబాద్‌ నుండి దారిమార్పు చెందింది)

అన్వర్ పాష మహ్మద్‌ వక్త, ప్రయోక్త. ప్రముఖ రచయిత.

బాల్యము మార్చు

అన్వర్ పాష మహ్మద్‌ నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో 1959, జూలై 22 న జన్మించారు. వీరి తల్లి తండ్రులు. జైబుబున్నీసా, ఎం.ఎ సలీం. చదువు: ఎం.ఎ (చరిత్ర)., ఎం.ఎ (ఆర్కియాలజీ)., ఎం.ఎ. (రాజనీతి శాస్త్రం)., ఎల్‌ఎల్‌.బి.

ఉద్యోగం మార్చు

రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖలో ఉన్నతాధికారి.

రచనా వ్యాసంగము మార్చు

1977లో 'శ్మశానం' కవిత ప్రచురితం అయినప్పటి నుండి అనేక కవితలు, కథానికలు, వ్యాసాలు పత్రికలలో ప్రచురితం అయ్యాయి.

ప్రచురణ మార్చు

వస్తుసేవల చట్టం (2010). రాష్ట్ర వాణిజ్యశాఖాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజల ప్రయోజనార్థం తెలుగులోకి అనువదించి గ్రంథాలను ప్రచురించారు.

లక్ష్యం మార్చు

సర్వమానవ సమానత్వం, సర్వజనావళి సౌభాగ్యం వీరి లక్ష్యము.

మూలాలు మార్చు